మారుతినగర్ సుబ్రమణ్యం థ్యాంక్స్ మీట్

మారుతినగర్ సుబ్రమణ్యం థ్యాంక్స్ మీట్

రావు రమేష్ లీడ్ రోల్‌లో లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  సుకుమార్ భార్య తబిత సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందంటూ శనివారం చిత్ర యూనిట్‌ థ్యాంక్స్  మీట్ నిర్వహించింది. టీమ్ అంతా పాల్గొన్నారు.