గోషామహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

గోషామహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటనలో దాదాపు 25 వాహనాలు కాలిపోయాయి. సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు  మంటలను అదుపులోకి తెచ్చారు.  కాలిపోయిన వాహనాలు పలు కేసుల్లో సీజ్ చేసినవేనని పోలీసులు చెప్పారు.

see more news

కరోనా ఎఫెక్ట్.. చైనా షిప్ ను ఆపేసిన అధికారులు

సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా గోపిచంద్ ?