జనగామ: కరోనా సెకండ్ వేవ్ మొదలైందని, చలి కాలం కారణంగా వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం వుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వుండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని అరికట్టవచ్చని, ప్రజలు వాటిని పాటించాలని సూచించారు. జనగామ జిల్లాలో నిర్మాణంలో వున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామన్నారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైందని…. అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు,నాయకులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
‘కరోనా సెకండ్ వేవ్ మొదలైంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’
- తెలంగాణం
- November 15, 2020
లేటెస్ట్
- క్రైం బ్రాంచి పోలీసులమని బెదిరించి ..రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు
- T20 World Cup 2024: రిజర్వ్ డే లేదు.. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్లో కీలక మార్పు
- V6 DIGITAL 14.05.2024 EVENING EDITION
- వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య
- ఏపీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్.. చేతులు మారనున్న వేల కోట్లు!
- ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ.1.4లక్షల కోట్లు
- డబుల్ డిజిట్! .. మూడు పార్టీలదీ అదే ధీమా
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- అధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ సర్కార్.. 5 నెలలు టైమ్ పాస్ చేసింది: కేటీఆర్
Most Read News
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్