సమస్యలను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. విద్యార్థులతో నేరుగా చర్చించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. వారి డిమాండ్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. డిమాండ్ల పరిష్కారంలో సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చలు జరిగే చోట భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, అంతకుముందు సోమవారం ఉదయం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులందరూ ఆందోళనలు విరమించి.. క్లాసులకు హాజరయ్యే పరిష్కార మార్గాలపై చర్చించారు. విద్యార్థులకు ట్యాబ్లు, యూనిఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ.. బాసర ట్రిపుల్ ఐటీకి నిధులు మంజూరు చేసే విషయంపై నివేదికను తయారు చేసి మంత్రికి అందజేసినట్లు సమాచారం.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు
- తెలంగాణం
- June 20, 2022
లేటెస్ట్
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!