కందికొండ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు  

కందికొండ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు  

కందికొండ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ సమాజం, ఉద్యమం కోసం ఆయన ఎన్నో  పాటలు రాశారని గుర్తు చేశారు.  కందికొండ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో కందికొండ పార్థివ దేహానికి నివాళులర్పించిన తలసాని.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు

నీట్‌ పీజీ కటాఫ్‌.. 15 పర్సెంటైల్‌ తగ్గింపు