యాదాద్రి జిల్లా వలిగొండ లో దారుణం జరిగింది. వికలాంగురాలైన మైనర్ బాలికపై… ఆమె పక్కింట్లో ఉండే మహేందర్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆదివారం రాత్రి బాధితురాలు ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అత్యాచారం జరిగిన వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. రాత్రి 8 గంటలకు అత్యాచారం జరిగిందని ఫిర్యాదు ఇస్తే ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలీసులు స్పందించారని , తమ ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ కూతురికి జరిగిన అన్యాయానికి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం
- తెలంగాణం
- May 27, 2019
లేటెస్ట్
- రియల్మీ నార్జో సిరీస్ నుంచి మరో రెండు ఫోన్లు
- పాలమూరుకు నిధులు తెస్త..చేవెళ్ల అభివృద్ధికి కృషి చేస్తా:కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- మొక్కుబడిగా హాస్పిటల్స్ .. ఆర్ఎంపీ క్లీనిక్ల తనిఖీలు
- రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
- మారుతి సుజుకీ లాభం 48 శాతం అప్ .. క్యూ4 లో రూ. 3,877 కోట్ల ప్రాఫిట్
- రైతుల చుట్టూ జగిత్యాల పాలిటిక్స్ .. కర్షకుల ఓట్లపై ప్రధాన పార్టీల ఫోకస్
- ఆయన బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్ : సీఎం రేవంత్
- శ్రీ సారథి స్టూడియోస్లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం
- ఫంక్షన్ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి
- గొడం నగేశ్ నామినేషన్పై గందరగోళం
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు