హైదరాబాద్, వెలుగు : పీసీసీ మాజీ చీఫ్లకు టికెట్ ఇవ్వాలని పార్లమెంట్ ఎలక్షన్అబ్జర్వర్ దీపాదాస్ మున్షిని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. బుధవారం ఆయన తాజ్ కృష్ణ హోటల్లో దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సహా ఎవరైనా మాజీ చీఫ్లు టికెట్ అడిగితే కాదనొద్దని సూచించారు. కొత్తగా చేరుతున్న నాయకులను ప్రోత్సహిస్తూనే పార్టీ కోసం ఏళ్ల నుంచి పని చేస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. పార్టీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్, చైర్మన్ లకు టికెట్లు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలని జగ్గారెడ్డి కోరారు.
పీసీసీ మాజీలకు టికెట్లు ఇవ్వండి.. జగ్గారెడ్డి విజ్ఞప్తి
- హైదరాబాద్
- September 7, 2023
లేటెస్ట్
- ఢిల్లీలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
- యూట్యూబర్ : తిరుగుతున్నడు.. తింటున్నడు.. సంపాదిస్తున్నడు!
- ఎలక్ట్రిక్ బడ్జెట్ హోటల్
- అవేర్ నెస్ : రన్నింగ్ పద్ధతిగా చేయకపోతే కొత్త సమస్యలను తెచ్చుకున్నట్టే
- Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్
- టెక్నాలజీ : బోలెడు అప్డేట్స్..డాక్యుమెంట్స్ షేరింగ్ ఈజీ
- అలంపూర్లో భక్తుల సందడి
- పిల్లలు లేకపోతే నష్టలేంటి?
- ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి
- కారును ఢీ కొట్టిన లారీ..హెడ్ కానిస్టేబుల్ మృతి
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!