ఓట్లు నోట్లే కేసీఆర్ సిద్దాంతం

ఓట్లు నోట్లే కేసీఆర్ సిద్దాంతం

నల్గొండ జిల్లాకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉందనే విచ్చలవిడిగా వరాలు కురిపిస్తున్నారన్నారు కాంగ్రెస్  ఎమ్మెల్యే సీతక్క. సీఎం కేసీఆర్ ఓట్లు నోట్ల సిద్దాంతమే పాటిస్తున్నారని.. దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో కూడా రైతు పోరాటాలు రావాలన్నారు. అందుకే నల్ల చట్టాలపై రైతులకు అవగాహన కోసమే రేవత్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వృద్దులకు పింఛన్లు.. డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తలేరు కానీ కరెంట్ బిల్లు మాత్రం బాగా వస్తుందన్నారు. ఢిల్లీ శివారులో రైతుల పోరాటమే తమకు స్ఫూర్తన్నారు. అదానీ, అంబానీల పాట.. మోడీ, అమితాషాల బాటగా మారిందన్నారు. మోడీ పాలనలో వాళ్లకు పన్నీరు.. రైతులకు కన్నీరన్నారు.

see more news

భారత్ లో 500 అకౌంట్స్ ను నిలిపివేసిన ట్విట్టర్

పంట ఎందుకు కొనవ్.. నీ అయ్య జాగీరా.!

మెట్రో స్టేషన్లో పార్క్ చేసిన బైక్ లే వాళ్ల టార్గెట్..

షర్మిల పార్టీ పెట్టాక స్పందిస్త