మోడీ, జో బైడెన్ రేపు వర్చువల్ భేటీ

మోడీ, జో బైడెన్ రేపు వర్చువల్  భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపు వర్చువల్ గా భేటీ కాబోతున్నారు. వాషింగ్టన్ లో రేపు రెండు దేశాల కేంద్రమంత్రులు భేటీ కానున్నారు. ఈ భేటీకి మోడీ, బైడెన్.. వర్చువల్ గా హాజరవుతారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతం, సహకారంపై చర్చించనున్నారు. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణపైనా భేటీలో చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. ఇక.. ఈ భేటీ కోసం రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు.

నేను భారతీయుడిని.. తెలుగువాడిని, తెలంగాణవాడిని

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి