ఇద్దరు కొడుకులతో బావిలో దూకిన తల్లి

ఇద్దరు కొడుకులతో బావిలో దూకిన తల్లి

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు కొడుకులతో కలిసి బావిలో దూకింది. రాయికల్ మండలం కిష్టంపేటకు చెందిన లావణ్య మానసిక స్థితి కొన్ని రోజుల నుంచి బాగా లేదని బంధువులు చెబుతున్నారు. దీంతో ఇవాళ ఇద్దరు కొడుకులతో కలిసి గొయ్యిలో దూకడంతో తల్లి లావణ్య, పెద్ద కొడుకు గణేష్ ఇద్దరూ దుర్మరణం చెందగా.. చిన్న కొడుకు హర్షవర్ధన్ ప్రాణాలతో బయటపడ్డాడు.. తల్లీ, కొడుకులిద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.