కరీంనగర్: రాష్ట్రంలో స్కూళ్ల సంఖ్య తగ్గి.. బార్ల సంఖ్య పెరిగిపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీచర్లకు ఇచ్చిన హామీలను సర్కారు మరిచిపోయిందని ఆయన అన్నారు. టీచర్ల పీఆర్సీ కోసం తాము పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. మాందాన్ పల్లి శిబిరంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకి పూలమాల వేసి సంజయ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పాల్గొన్నారు. టీచర్స్ డే సందర్భంగా టీచర్లను ఘనంగా సన్మానించారు.
రాష్ట్రంలో స్కూళ్ల సంఖ్య తగ్గి.. బార్ల సంఖ్య పెరిగింది
- తెలంగాణం
- September 5, 2021
లేటెస్ట్
- చంద్రబాబు నిర్మించింది అమరావతి కాదు.. భ్రమరావతి: వైఎస్ షర్మిల
- పబ్లో యువకులపై కత్తితో దాడిచేసిన బౌన్సర్
- KKR vs DC: బ్యాటర్ అవతారమెత్తిన కుల్దీప్.. కోల్కతా టార్గెట్ 154
- తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- Spirit: ప్రభాస్ స్పిరిట్లో..ఇద్దరు టాప్ హీరోయిన్లు!
- రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఉద్యమిస్తాం : సీపీఐ నారాయణ
- వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- CSK vs SRH: ఒక్కడే 5 క్యాచ్ లు.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ప్లేయర్ ఆల్టైం రికార్డ్
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్