చెన్నై : మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే దాకా అతనే చెన్నై సూ పర్ కింగ్స్ కెప్టె న్ అని ఆ జట్టు ఆటగాడు సురేశ్ రైనా పేర్కొ న్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టును విజయవంతంగా నడిపిస్తున్న ధోనీ వయస్సు వచ్చే సీజన్ నాటికి 38కు చేరుతుంది. దీంతో అతని రిటైర్మెంట్ పై చర్చ జరుగుతోంది. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ల్లో చెన్నైకు సారథ్యం వహించిన రైనా.. ధోనీ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ కెప్టెన్ గా గుజరాత్ లయన్స్ జట్టు తో పాటు కొన్ని మ్యాచ్ల్లో ఇండియాను కూడా బాగా నడిపించా. ధోనీ జట్టు కెప్టెన్ కాకపోతే సమస్య కాదు. కానీ అతను జట్టులో లేకపోతే కీలక బ్యాట్స్ మన్ ను కోల్పోతాం . సన్ రైజర్స్ , ముం బై మ్యాచ్ ల్లో అది స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ గా, మెంటర్ గా చెన్నైజట్టును అతను అద్భుతంగా నడిపించాడు. ఇకచాలు అని ధోనీ ఒకవేళ తప్పుకుంటే వచ్చే సీజన్ లో నన్ను కెప్టెన్గా చూసే అవకాశం ఉంది. అయితే మహీతో పొలిస్తే నా సామర్థ్యం చాలా పెరగాలి’అని రైనా అన్నాడు.
అప్పటిదాకా ధోనీనే చెన్నై కెప్టెన్
- ఆట
- May 4, 2019
లేటెస్ట్
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబీనేట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!