న్యాయం కావాలని ఎస్సై కాళ్లపై పడితే తన్నాడు

న్యాయం కావాలని ఎస్సై కాళ్లపై పడితే తన్నాడు

నాగర్ కర్నూలు జిల్లాలో గతేడాది అనుమానాస్పద స్థితిలో చనిపోయిన తమ కొడుకు మరణంపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు బాధిత కుటుంబ సభ్యులు. న్యాయం కావాలంటూ క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే... పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. తమ కొడుకు చనిపోయి 9 నెలలు గడుస్తున్నా పోలీసులు..మర్డర్ మిస్టరీని ఛేదించలేదన్నారు. న్యాయం కావాలని ఎస్సై కాళ్లపై పడితే.... తన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.