వరంగల్: నాగార్జునసాగర్లో జానారెడ్డికి ప్రజల్లో విశ్వాసం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని.. టీఆర్ఎస్ గెలుపు వంద శాతం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ తరువాత బీజేపీ చతికిల పడింది కాబట్టి టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరగబోతోందని ఆయన అన్నారు. మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై తనదైన శైలిలో విశ్లేషించారు. జానా రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం ఉంది కానీ ,కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం లేదు కాబట్టి అక్కడ టీఆరెస్ పార్టీ గెలుస్తోందన్నారు. గతంలో ఎన్నడూ ఏ పార్టీ కూడా అధికారంలో ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువలేదు, మేము రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్నారు. మా ప్రభుత్వం రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది అంటే మా సత్తా ఏంటో చూడండి అని ఆయన వివరించారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందన్నారు. బీజేపీకి రాష్ట్రంలో రోజురోజుకు గ్రాఫ్ పడిపోతుందని, బీజేపీ లీడర్లు టీఆర్ ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
జానారెడ్డిపై ప్రజల్లో విశ్వాసం ఉన్నా కాంగ్రెస్ పార్టీపై లేదు
- తెలంగాణం
- March 30, 2021
లేటెస్ట్
- తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
- కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్
- బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్
- తగ్గేదేలా:ఢిల్లీ మెట్రోలో..సీటు ఇవ్వలేదని మగాడి ఒడిలో కూర్చున్న మహిళ
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
- జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు