నల్గొండ

ఆలేరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పీఆర్​ ఏఈ

యాదాద్రి, వెలుగు: పంచాయతీ రాజ్ ఏఈ.. కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్​ శ్రీశైలం ఆలేరు మండలం

Read More

కేసీఆర్‌‌ మాటలు నమ్మి మోసపోవద్దు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నకిరేకల్, ( వెలుగు): ప్రజలు మాయల ఫకీరు మాటలు చెప్పే కేసీఆర్‌‌ను నమ్మి మోసపోవద్దని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. &nb

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ..ఉచిత దర్శనం 3 గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీ

Read More

భువనగిరి కాంగ్రెస్​లో సోషల్​ మీడియా వార్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్​లో సోషల్​మీడియా వార్​నడుస్తోంది. లీడర్ల తరఫున కార్యకర్తలు వకాల్తా పుచ్చుకొని తీవ్ర స్థాయిలో పోస్ట

Read More

నల్గొండలో కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికపై ఎడతె గని ఉత్కంఠ

ఢిల్లీలోనే మకాం పెట్టిన మాజీ మంత్రి దామన్న  తుంగతుర్తికి షిఫ్ట్​అయ్యే ఆలోచనలో కొండేటి మల్లయ్య  మిర్యాలగూడ బీసీలకు కేటాయించే ఛాన్స్​

Read More

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం తాకట్టు పెట్టింది : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచితే తీసుకోండని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం

Read More

ఆలేరు MPDO ఆఫీస్లో ఏసీబీ దాడులు.. అడ్డంగా దొరికిపోయిన ఏఈ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆలేరు ఎంపీడీఓ ఆఫీస్ లో పనిచేస్తున్న పంచాయతీ రాజ్ అధికారి ఏఈ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్

Read More

యాదాద్రి : 24 రోజుల్లోనే.. కోటి 69 లక్షల హుండీ ఆదాయం..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలో 24 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం(అక్టోబర్ 07) లెక్కించారు. 24 రోజుల్లోనే స్వామివారి ఆద

Read More

మానవీయ పాలనకు నిదర్శనం బ్రేక్‌ ఫాస్ట్‌ : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: బ్రేక్ ఫాస్ట్‌ స్కీమ్‌ సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్

Read More

సమస్యలు తీర్చేదాక సమ్మె ఆపేదిలేదు : పోలే సత్యనారాయణ

నల్గొండ అర్బన్, హుజుర్ నగర్, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తీర్చేవరకు సమ్మె ఆపేది లేదని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్ర

Read More

అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలి : దళితులు

గరిడేపల్లి, వెలుగు: అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన దళితులు డిమాండ్ చేశారు.  శుక్రవారం మండల కేంద్రంలో

Read More

బీసీలకు టికెట్లపై ఇబ్బంది పడుతున్న హైకమాండ్ : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో హైకమాండ్ ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్​ లీడర్​ కుంభం అనిల్​కుమార్​ రెడ్డి చెప్పారు

Read More

నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం..సీడీపీ జోరు!

    ఎన్నికలు నేపథ్యంలో ఎడాపెడా పనులు మంజూరు       15 రోజుల్లో వందల పనులకు శంకుస్థాపన     భూమి

Read More