దేశం
లోక్ సభ స్పీకర్ ఎన్నిక.. వైసీపీ మద్దతు కోరిన బీజేపీ..
18వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సోమవారం మంగళవారం సమావేశాల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేయగా బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. సాధారణంగా ఏక
Read Moreతెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ
న్యూఢిల్లీ: తమిళనాడు ఎంపీ కె. గోపీనాథ్ ఎంపీగా తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. దేశంలో ప్రధానంగా ఎక్కువగా మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ వ
Read MoreYusuf Patan: ఎంపీగా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రమాణం
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ యూసుఫ్ పటాన్ లోక్ సభ ఎంపీగా ప్రమాణం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని బెర్హంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్
Read Moreఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం.. జోడో జోడో భారత్ జోడో అని నినాదించిన సభ్యులు
18వ లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఎంపీలుగా ప్రమాణం చేశారు నేతలు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రొటెం
Read Moreపూణె పోర్షే యాక్సిడెంట్ కేసు: మైనర్ నిందితుడిని విడుదలకు బాంబే హైకోర్టు ఆదేశం
పూణెలో పోర్షే కారు ప్రమాదంలో మైనర్ నిందితుడిని విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. నిందితుడైన మైనర్ ను చట్ట విరుద్ధంగా నిర్భంధంలో ఉంచారని ఆరోపి
Read Moreఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు.కేజ్రీవాల్ బెయిల్ ను నిలుపుదల చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు కొన
Read Moreమీ ఆధార్పై ఎన్ని సిమ్లు ఉన్నాయో తెలుసా? ఇలా చెక్ చేసుకోండి
గత డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం కొత్త టెలికాం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. 2023 కొత్త టెలికాం చట
Read Moreరెండోరోజు ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులతో పాటు ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్
Read MoreGood News : పాస్ పోర్టు జారీలో పోలీస్ వెరిఫికేషన్ టైం తగ్గింపు
న్యూఢిల్లీ : పాస్పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని తగ్గించేందుకు విదేశాంగ శాఖ కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. పాస్పోర్టుక
Read Moreబిగ్ బ్రేకింగ్ : లోక్ సభ స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థి
లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలనుకున్న మోదీ సర్కార్ కు బిగ్ షాక్. ఇండియా కూటమి నుంచి కేరళ రాష్ట్రం కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశ
Read Moreలోక్ సభ స్పీకర్ గా మళ్ళీ ఓం బిర్లా.!
లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. గత లోక్సభలో బీజేపీకి చెందిన ఓం బిర్లా స్పీకర్గా ఉన్నారు. ఈ సారి
Read Moreఆంధ్రప్రదేశ్లో 40వేల ఏళ్ల క్రితంనాటి ఆస్ట్రిచ్ పక్షి గూడు
వడోదరలోని MS విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ పక్షి గూడును కనుకొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియ
Read Moreరీల్స్ పిచ్చి... కార్లతో సముద్రంలో ఇరుక్కుపోయిన యువకులు
రీల్స్ పిచ్చి ముదిరిపోతుంది. కొందరు యువతీయువకులు ఇన్ స్టా రీల్స్ కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. బిల్డింగులపై ను
Read More












