దేశం
జులై నెలలో వచ్చే పండుగలు.. వాటి ప్రాముఖ్యత ఇదే..
భారతదేశం, విభిన్న సంస్కృతులు ... వివిధ నమ్మకాలు.. పలు ఆచారాల కు నిలయం. హిందూ పురాణాల్లో ప్రతి పండుగ ప్రత్యేకమైనది. ఈ నెలలో తెలంగాణలో
Read Moreనీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ స్కీం.. ఏంటీ పథకం అంటే..!
దేశంలోని అత్యంత అభివృద్ధి చెందని ప్రాంతాలలో పురోగతిని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ అనే పథకాన్ని ప్రారంభించనుంది.&n
Read Moreహిమాలయాల్లో అరుదైన మెరుపులు : నాసాకు చిక్కిన గైజాంటిక్ జెట్స్
హిమాలయాలపై ఓ అద్భుతమైన చిత్రాన్ని నాసా షేర్ చేసింది. ఆకాశాన్ని అంటిన మెరుపుల దృష్యాన్ని విడుదల చేసింది. గైజాంటిక్ జెట్స్గా పిలిచే మెరుపుల్ని నాస
Read Moreఎమర్జెన్సీపై స్పీకర్ కామెంట్స్ .. విపక్షాల ఆందోళన
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా కామెంట్లపై గందర గోళం నెలకొంది. దేశంలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అంటూ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తావించడం రచ్చకు
Read Moreఇలా కూడా జరిగిందా : రైలులోని స్లీపర్ బెర్త్.. కింద వ్యక్తిపై పడి మృతి
అదృష్టం బాగోలేకపోతే అరటిపండు తిన్నా పళ్ళూడుతాయంటారు.. ఇప్పుడు చెప్పే సంఘటనకు కరెక్ట్ ఈ సామెత సిక్ అవుతుంది. రైలులో లాంగ్ జర్నీ అంటే ఠక్కున గుర్త
Read Moreతెలంగాణ ఐకానిక్గా ఢిల్లీలో తెలంగాణ భవన్ : కోమటిరెడ్డి
తెలంగాణ ఐకానిక్ గా ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉంటుందన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ కు టెండర్లు పిలుస్తామని చ
Read Moreకల్తీసారాకు 61 మంది బలి.. పెరుగుతున్న మృతుల సంఖ్య
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా పదుల సంఖ్యలో వ్యక్తుల్ని బలితీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు
Read Moreఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు జితేందర్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాల
Read Moreప్రధాని నరేంద్ర మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన రాహుల్ గాంధీ
18వ లోక్ సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో నిత్యం
Read MoreGood News : వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రారంభం అప్పటి నుంచే
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కబోతున్నది. ఈ తరహా రైలు సేవలు దేశంలో తొలిసారి అందుబాటులోకి రానున్నాయి. స్లీపర్ రైలును పట్టాలెక్కించ
Read Moreఅయోధ్య ఆలయ మ్యూజియం పనులు టాటా సన్స్ సొంతం
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి సంబంధించిన మ్యూజియాన్ని టాటా గ్రూప్ మాతృ సంస్థ అయిన టాటాసన్స్ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఆ కంపెనీ రూ.750 కోట్
Read Moreప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు.. మాట్లాడేందుకు టైం ఇవ్వండి: రాహుల్
లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన ఓంబిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్..గతంలో కంటే ఈ సారి సభల
Read Moreనీ గుండె బతకాలిరా సామీ.. అందులో ప్రియా, పూజ, నమితా, హరిత, రూప..
సోషల్ మీడియా కారణంగా పిల్లల్లో క్రియేటివిటీ తన్నుకొచ్చేస్తోంది. ఓ స్కూల్ పిల్లోడు హార్ట్ డయాగ్రామ్ వేసి, దాని ఫంక్షన్స్ రాయమంటే.. తన హార్ట్ లో ఎవరున్న
Read More












