దేశం
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు విజయ్ వీడియో కాల్.. అండగా ఉంటానంటూ ఓదార్పు
చెన్నై: కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలతో తమిళగ వెట్రీ కజగం(టీవీకే) పార్టీ చీఫ్&zwnj
Read Moreకాలినడకన వెళ్లే వారి భద్రతకు..రూల్స్ చేయండి..అన్ని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎంవీఐ యాక్ట్ ప్రకారం నిబంధనలు.. ఆరు నెలలు గడువు న్యూఢిల్లీ, వెలుగు: రోడ్ల వెంబడి కాలినడన వెళ్లే వారి భద్రత, ఫుట్ పాత్ లు, రోడ్డు
Read Moreబీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ముకు .. మమతా బెనర్జీ పరామర్శ
కోల్ కతా: సిలిగురిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం (అక్టోబర్ 07) పరామర్శించార
Read Moreఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్.. హర్యానా పోలీస్ శిక్షణ కేంద్రం ఐజీగా ఇటీవలే బదిలీ
చండీగఢ్: హర్యానా కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై.పురాన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఆయన చండీగఢ్ సెక్టార్ 1
Read Moreబిహార్లో కూటమి సీఎం అభ్యర్థిపై సస్పెన్స్.. తేజస్వీకి ప్రత్యామ్నాయం లేదంటున్న ఆర్జేడీ..
సీఎం ఫేస్తోనే ఎన్నికలకు వెళ్లాలని నేతల పట్టు.. కూటమిలో పార్టీలన్నీ చర్చించి నిర్ణయిస్తాయంటున్న కాంగ్రెస్ పాట్నా: బిహార్లో ప్రత
Read Moreప్రభుత్వాధినేతగా 25వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నా.. నాకు మద్దతిస్తున్న దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు
దేశ పురోగతికి నావంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నా వికసిత్ భారత్ విజన్ సాకారానికి కొత్త సంకల్పంతో పనిచేస్తా నాడు సీఎం,
Read More4 రైల్వే ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు.. 4 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో కనెక్టివిటీ
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ: మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ
Read Moreబస్సుపై కొండచరియలు పడి 18 మంది మృతి.. హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘటన
ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది పైకప్పు ధ్వంసం.. బస్సును కప్పేసిన మట్టి, రాళ్లు ముగ్గురి రెస్క్యూ.. కొనసాగుతున్న సహాయక చర్య
Read Moreఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్.. నల్లగా మారిపోతున్న ఎర్రకోట.. సౌందర్యంతో పాటు పటిష్టతపై ప్రభావం
గోడలపై పొరలుగా పేరుకుపోయిన ధూళి కణాలు లేయర్లలో జిప్సం, క్వార్ట్జ్, సీసం, రాగి, జింక్ లాంటి డేంజర్ లోహాలు సౌందర్యాన
Read Moreహిమాచల్ప్రదేశ్ బస్ ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ
Read Moreహ్యాపీ బర్త్ డే మిత్రమా..! పుతిన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుతిన్ 73వ బర్త్ డే సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 7) ప్ర
Read Moreహిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం..టూరిస్ట్ బస్సుపై పడ్డ కొండచరియలు..15మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లోని ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు, బురద పడటంతో బస్సు పూర్తిగా శ
Read MoreAI తో జాగ్రత్త.. దుర్వినియోగం ఛాన్స్ ఎక్కువగా ఉంది.. నిర్మలా సీతారామన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. AI వాడకంతో ఫేక్ వీడియోల సృష్టి పెరిగిపోయిందన్నారు. డీ
Read More











