దేశం
శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రయార్టీ : అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ ఆఫీస్
నోబెల్శాంతి బహుమతి ప్రదానంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. వెనుజులా లీడర్ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేసింది
Read Moreఇండియన్ రైల్వే కొత్త పాలసీ..ఇకపై బుక్ చేసుకున్న టికెట్ తేదీలను ఈజీగా మార్చుకోవచ్చు..
ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై, మీ జర్నీ ప్లాన్లు అనుకోకుండా మారినా, చార్జీలు లేకుండా టికెట్ తేదీని మార్చుకోవడం సులభం కాను
Read Moreడెత్ మిస్టరీ: పబ్లోని లేడీస్ టాయిలెట్లో బ్యాంక్ మేనేజర్ శవం..
31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ పార్టీ చేసుకునేందుకు ఫ్రెండ్స్ కలిసి పబ్కు వెళ్లాడు. పబ్లో బీర్ తాగి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత అందరూ
Read Moreమహిళలు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడే రాష్ట్రాలు ఇవే: ఇండియా స్కిల్స్ రిపోర్ట్
భారత మహిళలకు ఉద్యోగాల లభ్యతతో పాటు వారు పనిచేయటానికి ఇష్టపడుతున్న ప్రదేశాల ప్రాధాన్యతల్లో కొత్త ధోరణులను ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడించింది.
Read Moreజొన్నలు, సజ్జలు లేదా రాగి, ఏ రోటీలు మీ ఆరోగ్యానికి మంచివి..? డాక్టర్లు ఎం చెబుతున్నారంటే..?
రోటీలు మన దేశ వంటకాల్లో ఒక ముఖ్యమైనది. వాటిలో కార్బోహైడ్రేట్లు అంటే నెమ్మదిగా జీర్ణమయ్యేవి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మనం ప్రతిరోజు రోటీలు తింటూనే ఉంటాం,
Read Moreబుల్లెట్ల కంటే బ్యాలెట్ గొప్పది : మచాడో పిలుపునకు దేశమే కదిలింది.. నోబెల్ బహుమతి వచ్చింది
నోబెల్ శాంతి బహుమతి 2025 గెలుచుకున్న వెలిజులా ఉక్కు మహిళ.. ఐరన్ లేడీ మరియా మచాడో. ఆమె ధైర్యసాహసాలు, తెగింపు, పోరాటం వల్లే గుర్తింపు పొందినట్లు నోబెల్
Read Moreఐటీ రైడ్స్ తర్వాత అదానీ గుప్పిట్లోకి వచ్చేసిన కంపెనీల లిస్ట్ ఇదే..!
అదానీ గడచిన దశాబ్ధకాలంగా భారతదేశంలో తిరుగులేని వ్యాపారవేత్త పేరు. గుజరాత్ నుంచి చిన్న డ్రైమండ్ బ్రోకర్ గా పని స్టార్ట్ చేసిన గౌతమ్ అదానీ ప్రస్తుతం దేశ
Read Moreప్రెషర్ కుక్కర్ ఇంటింటికీ పరిచయం చేసిన జగన్నాథన్ కన్నుమూత
భార్యపై ప్రేమ ఉన్నవారు ప్రెస్టేజ్ కుక్కర్ ను ఎలా కాదనగలరు.. భారతదేశంలో ధనవంతుల నుంచి అట్టడుగు పేదల ఇంట్లో కూడా ప్రెషర్ కుక్కర్ ను అందుబాటులోకి తెచ్చిన
Read Moreహైకోర్టుకే వెళ్లండి.. గ్రూప్ 1 నియామకాలపై మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం
న్యూఢిల్లీ, వెలుగు: గ్రూప్ 1 నియామకాల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్
Read Moreఅసెంబ్లీ, పార్లమెంటులో జీవో 9పై చర్చ జరగాలి : ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: తెలం గాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంపై అసెంబ్లీ, పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఎంపీ మల్లు రవి అన
Read Moreఎన్నికల్లో ఏఐ టూల్స్ దుర్వినియోగం చేయొద్దు... బిహార్ పార్టీలకు ఈసీ హెచ్చరిక
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డీప్ఫేక్లు సృష్టించడానికి, సమాచారాన్ని వక్రీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్
Read Moreట్రంప్కు కంగ్రాట్స్... గాజా పీస్ ప్లాన్ను అభినందిస్తూ అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన లీడర్ అని ట్వీట్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట
Read Moreప్రధాని మోదీనే ఇవ్వలేకపోయారు: తేజస్వీ హామీపై పీకే విమర్శలు
పాట్నా: బిహార్ ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హామీ పచ్చి అబద్ధమని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ అన్న
Read More












