దేశం
ఢిల్లీలో ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే స్ట్రీట్ డాగ్స్ సమస్య తీవ్రం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని సుప్రీంకోర్టు త్రీ-జడ్జ్ బెంచ్ అభిప్రాయపడింది. వారు తగిన
Read Moreదేశ ప్రజలకు ఈసారి డబుల్ దీపావళి.. GST తగ్గింపుపై ప్రధాని మోడీ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని సామాన్య ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. పేద ప్రజల పాలిట గుదిబండగా మారిన గూడ్స్ అండ్ సర్వ
Read More‘ఓట్చోరీ’పై బిహార్నుంచి రాహుల్ ప్రజాపోరు.. యువతకు కీలక పిలుపు
న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’పై ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సిద్ధమయ్యారు. బిహార్నుంచి ఈ పోరాటాన్ని ప
Read Moreట్రంప్–పుతిన్ చర్చలు ఫెయిల్ అయితే ఇండియాపై మరిన్ని టారిఫ్లు: స్కాట్ బెసెంట్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో శుక్రవారం జరగనున్న చర్చలు విఫలమైతే భారత్
Read Moreపాకిస్థాన్కు చావుదెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర దినోత్సవం వేళ సింధూ నది జలాల ఒప్పందంపై సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. నిలిపివేయబడిన సింధూ నది జలాల ఒప్పందం పునరుద్ధరణ ఇక
Read Moreఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. 12వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అని, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోడీ అన
Read More‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలుస్తది.. 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగం
పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదులిచ్చినం: రాష్ట్రపతి ముర్ము దేశాన్ని విడగొట్టాలని చూసిన వారికి గుణపాఠం నేర్పాం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భార
Read Moreఆ 65 లక్షల పేర్లు వెల్లడించండి.. బిహార్ ఓటర్ లిస్ట్లో పేర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం
ఈ నెల 19లోపు కారణాలతో పాటు బహిర్గతం చేయాలి రేడియో, టీవీ, పత్రికల ద్వారా ప్రచారం కల్పించాలి 22 నాటికి రిపోర్ట్ను అందజేయా
Read Moreకాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. 46 మంది మృతి.. వందల సంఖ్యలో గల్లంతు
మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది 167 మందిని కాప
Read MoreGallantry awards:36 మంది ఆర్మీ అధికారులకు శౌర్య పురస్కారాలు
ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించిన 36 మంది వైమానిక యోధులకు కేంద్ర ప్రభుత్వం గురువారం(ఆగస్టు14) శౌర్య పురస్కారాలను ప్రకటించింది. మురిడ్కే ,బహవ
Read Moreభారత్కు విమానాలు నడిపేందుకు మేం రెడీ: చైనా
రెండు దేశాల మధ్య ఐదేళ్ల విరామం తర్వాత డైరెక్ట్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు భారత్, చైనాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ విషయాన్ని చైనా విద
Read Moreక్లౌడ్ బరస్ట్ ఎఫెక్ట్.. జమ్మూ కాశ్మీర్ లో వరద బీభత్సం.. మచైల్ చండీ మాత యాత్ర రద్దు
కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. ఇప్పటివరకు 28 మంది మృతి..98 మందిని రక్షించారు జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో క్లౌడ
Read Moreజైలు నుంచే ప్లాన్..జబల్పూర్లో14 కేజీల బంగారం దోపిడీ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రైవేట్ బ్యాంకులో 14 కిలోల బంగారం చోరీ కేసులు పోలీసులు ఛేదించారు. గురువారం( ఆగస్టు14) ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్
Read More












