V6 News

దేశం

మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై  జైలు శిక్ష అనుభవిస్తున్న సెంథిల్‌ బాలాజీ తన మంత్రి పదవిక

Read More

మన నేవీ మాజీ అధికారులకు..ఖతార్​లో తప్పిన ఉరిశిక్ష

 కేంద్రం చొరవతో ఢిల్లీ చేరుకున్న ఏడుగురు ఆఫీసర్లు న్యూఢిల్లీ : ఖతార్‌‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత నావికాదళ మాజీ

Read More

కృష్ణా జలాల వివాదం.. కేసు మార్చి 13కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు : కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కృష్ణా ట్రిబ్యునల్&z

Read More

బల పరీక్షలో నితీశ్​ సర్కారు పాస్​

పాట్నా: బిహార్​ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీశ్ కుమార్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన బల పరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఆయ

Read More

ఢిల్లీలో 144 సెక్షన్​.. ట్రాక్టర్లు, ట్రాలీల ఎంట్రీపై నిషేధం

    లౌడ్ స్పీకర్లు, ధర్నాలపై ఆంక్షలు     ఎంఎస్పీ కోసం రైతుల ఆందోళన     నేడు పార్లమెంట్ ముందు నిరసన

Read More

కేంద్రం పేదలను దోచి పెద్దలకు పెడుతోంది: రాహుల్ గాంధీ

కోర్బా :  కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కొంతమంది వ్యాపారవేత్తలకు దోచిపెడుతున్నదని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేద ప్రజలను మ

Read More

కాంగ్రెస్ కంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చినం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :  గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో ఇచ్చిన జాబ్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువగా తమ పదేండ్ల పాలనలో ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ‘రో

Read More

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు పక్కా : అమిత్ షా

అహ్మదాబాద్ : రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఎలాంటి అనుమానం లేదని.. అధికార బీజేపీ 370 సీట్లలో పక్కాగా గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత

Read More

మా సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నాలు: మమతా బెనర్జీ

ఆరంబాగ్ :  తప్పుడు ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ

Read More

రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఎందుకు..?: కేరళ సీఎం పినరయి విజయన్

తిరువనంతపురం: రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోలు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరస్కరించ

Read More

మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది.  ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం మనీష్ కు ఢిల్లీ హైకోర్టు మధ్యం

Read More

జేఈఈ మెయిన్స్ కీ రిలీజ్

ఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల తుది ఆన్సర్‌ కీ విడుదలైంది.

Read More

కాంగ్రెస్ బిగ్ షాక్.. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర నేత అశోక్ చవాన్ కాంగ్రెస్ రాజీనామా చేశారు. ఫిబ్రవర

Read More