దేశం
Traffic Violations: ఒక బైక్పై 300 ట్రాఫిక్ చలాన్లు..రూ.3లక్షల ఫైన్
Traffic Violations: ఈ బైకర్కు రోడ్లపై బాగా తిరగడం అలవాటు.. పైగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ఒక హామీ పెట్టుకున్నాడు. మనోడు ఎప్పుడు కూడా హెల్మెట్ ప
Read Moreబలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్..
బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. ఫిబ్రవరి12వ తేదీ సోమవారం అసెంబ్లీలో నితీష్ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్
Read Moreహిమాచల్ లో పారాగ్తైడింగ్ చేస్తూ.. హైదరాబాద్ టూరిస్ట్ మృతి
హిమాచల్ ప్రదేశ్లో హైదరాబాద్కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు పారాగ్లైడింగ్ ప్రమాదంతో మృతిచెందింది. 26 యేళ్ల యువతి పారాచూట్తో గాల్లో ఎగురు తుండగా సెఫ్
Read Moreబీహార్ CM అవిశ్వాస తీర్మాణానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా
బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈరోజు (ఫిబ్రవరి12) బలపరీక్ష కొనసాగుతుంది. ఈనేపథ్యంలో అసెంబ్లీలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బడ్జెట్ స
Read Moreమహారాష్ట్ర మాజీ CM కాంగ్రెస్ కు రాజీనామా.. త్వరలో బీజేపీ బాట
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రాలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి బాబా సిద్దిక్ ఆ పార్టీకి
Read Moreఅమెరికా సిటిజన్స్ లో భారతీయులే సెకండ్ ప్లేస్
ఉన్నత చదవుల కోసం, ఉపాధి కోసం భారత్ నుంచి విదేశాలకు వలసలు ప్రతి ఏడాది భారీగానే జరుగుతున్నాయి. అబ్రాడ్ వెళ్లి మంచి కంపెనీలో జాబ్ చేస్తే లక్షల్లో సంపాధిం
Read Moreలక్ష మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ
కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన దాదాపు లక్ష మంది అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశ
Read Moreస్కూల్స్ కు 6 వేల ఫుట్ బాల్స్ ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం
స్కూల్ కు వెళ్తున్న పిల్లల్లో క్రీడలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టుంది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరే
Read Moreఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు.. రైతు సంఘాలతో ముగ్గురు కేంద్ర మంత్రుల చర్చలు
సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కనిస మద్దతు ధర, వ్యవసాయ కూలీలకు పె
Read Moreఅంగన్ వాడీలో జాబ్ ఆశ చూపించి 20 మందిపై గ్యాంగ్ రేప్
ఉద్యోగం ఆశ చూపించి 20మంది మహిళలపై ఇద్దరు అధికారులు అత్యాచారానికి పాల్పడ్డారని రాజస్థాన్ లోని పాలి జిల్లా సిరోహిలో కేసు నమోదైంది. సిరోహి మున్సిపల్
Read Moreఖతార్లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు..
ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఎనిమిది మాజీ నేవీ ఆఫీసర్లలో, ఏడుగురు ఇప్పటికే భారతదేశానికి తిరిగి
Read Moreమీ పేరెంట్స్ నాకు ఓటేయ్యకపోతే తినకుండా మారం చేయండి : సంతోష్ బంగార్
ముంబై: ‘మీ తల్లిదండ్రులను నాకు ఓటేయ్యమనండి. నాకు ఓటేయ్యపోతే రెండు రోజుల పాటు తినకుండా మారం చేయండి’ అని ఏక్ నాథ్ షిండే శివసేన వర్గానికి చెం
Read Moreద్వేషంలేని హిందుస్థానే మా లక్ష్యం : రాహుల్ గాంధీ
బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నయ్ రాయ్ గఢ్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ మాజీ
Read More













