దేశం
యూఏఈ పర్యటనకు ప్రధాని.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13, 14 వ తేదీల్లో యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యా
Read Moreఅయోధ్యలో రెచ్చిపోయిన దొంగలు.. 60 మంది మహిళల మంగళ సూత్రాలు మాయం
అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దేశ నలుమూలతో పాటు తెలంగాణ న
Read Moreహర్యానాలో ఇంటర్ నెట్ బంద్
రైతు సమస్యలపై పోరాడేందుకు కిసాన్ సంయుక్త మోర్చా ఫిబ్రవరి 13న ‘ఛలో ఢిల్లీ’ పార్లమెంట్ ముట్టడి పాదయాత్రకు పిలుపునిచ్చింది. హర్యాన, పంజాబ్ రా
Read Moreచరణ్ సింగ్ను అవమానించొద్దు: రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ను అవమానిస్తే సహించబోమని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖఢ్.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై మండిపడ్డారు.
Read Moreశ్వేతపత్రంలో చీకటి నిజాలు దాస్తున్నారు: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర దేశంలోని చీకటి సత్యాలను దాచిపెడుతూ ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం తీసుకొచ్చి
Read Moreలోక్ సభ ఎన్నికలలోపే సీఏఏ అమలు: హోం మంత్రి అమిత్ షా
త్వరలోనే రూల్స్ జారీ చేస్తం: అమిత్ షా ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా న్యూఢిల్లీ: లోక్
Read Moreశక్తిమంతమైన ఇండియాకు.. బలమైన పునాది వేశాం: మోదీ
ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చరిత్రాత్మక నిర్ణయాలు 17వ లోక్సభ చివరి రోజు సెషన్లో ప్రధాని
Read Moreదేశంలో అవినీతిపరులకు అమృతకాలం నడుస్తోంది : రాహుల్ గాంధీ
దేశంలో అవినీతిపరులకు అమృతకాలం నడుస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 777 కోట రూపాయాలతో నిర్మించిన ప్రగతి మైదాన్ టన్నెల్ ఏడాదిలోనే ధ్వంస
Read Moreచలో ఢిల్లీ ఆందోళన.. హరియాణాలో ఇంటర్నెట్ సేవలు బంద్
రైతుల నిరసనల దృష్ట్యా హర్యానాలోని ఏడు జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతులు కనీస మద్దతు ధరతో సహా తమ డిమాండ్ల కోసం ఒత్తిడి
Read Moreనిజంగా అద్భుతం : boy అక్షరాలను నిమిషంలో బొమ్మగా మార్చేశాడు..
చిత్రకళ.. ఇది సహస్రాబ్దాలుగా మానవ కమ్యూనికేషన్లలో అంతర్భగమైన కళ. ప్రారంభంలో గుహచిత్రాల నుంచి నేటి క్లిష్టమైన డిజిటల్ డిజైన్ల వరకు సమాచారాన్ని తెలియజేయ
Read Moreజైళ్లలో గర్భం దాలుస్తున్న మహిళా ఖైదీలు
పశ్చిమ బెంగాల్ జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల దుస్థితిపై ఓ పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, పశ్చిమ బెంగాల్లోని
Read MoreVideo Viral: ఏం వంటకం రా బాబు: డ్రై ఫ్రూట్స్తో ఆమ్లెట్ అంట
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో స
Read Moreమా పాలనలో దేశ ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రధాని మోదీ
బీజేపీ పాలనలో అద్భుత ప్రగతి, దేశ ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఐదేళ్లలో అనేక
Read More













