దేశం
మీ సవాల్ స్వీకరిస్తున్నా.. డేట్, టైమ్ ఫిక్స్ చేయండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లుగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అభివ
Read Moreఏం జరిగిందంటే : ఆ బిజినెస్ మేన్ అరెస్ట్ వెనక నటి గౌతమి
నటి గౌతమికి ఓ రియల్ వ్యాపారులు కుచ్చుటోపి పెట్టారు. నమ్మించి నట్టేట ముంచుదామునుకున్న కేటుగాళ్లను పోలీసులకు పట్టించింది. చెన్నైలోని సెంట్రల్ క్రైమ్ బ్ర
Read Moreవివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి
జైపూర్లోని కిషన్పోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి అమీన్ కగ్గీ హిందూ యువతిని పెళ్లాడడం వివాదాస్పదమైంది. ఇది అతనికి రె
Read Moreవెయ్యి బాతులు.. 10 వేల కిలోమీటర్లు ప్రయాణం
సుదూర ప్రాంతాల నుంచి ఏవియన్ బ్యూటీస్ వెచ్చని వాతావరణం, ఆహారం కోసం నగరానికి వచ్చే సంవత్సరం ఇది. మధ్య ఆసియా నుంచి దాదాపు 1వెయ్యి వలస బాతులు 10వేల కి.మీ
Read Moreరికార్డు సంఖ్యలో ఓటు వేయాలి : ఛత్తీస్గఢ్, మిజోరాం ప్రజలకు మోదీ పిలుపు
ఛత్తీస్గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. "
Read Moreసనాతనంపై నా వ్యాఖ్యలు సరైనవే : ఉదయనిధి
సనాతన ధర్మం గురించి తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి చెప్పారు. సనాతన ధర్మంపై నిర్వహించిన సమావేశంలో మంత్రు
Read Moreఅయ్యయ్యో..! ప్రియాంకకు ప్లవర్ బోకే ఇచ్చారు.. పూలు మరిచారు
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి వింత అనుభవం ఎదురైంది. ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇండోర్లో ఏర్పాటు చేసిన
Read Moreబ్యాన్ చేసినా పేలుస్తాం.. మూడింట ఒక వంతు కుటుంబాలు.. చెబుతున్న మాటిదే
ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాలలో గాలి నాణ్యత రోజురోజుకీ దిగజారుతోంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేయవలసి వస్తోంది. అయినప్పటికీ జాత
Read Moreమొరాయించిన ఈవీఎం.. ఓటేయకుండానే వెనుతిరిగిన సీఎం
మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఓటింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు హక్కు
Read Moreటూరిస్టులు డిసప్పాయింటెడ్.. తాజ్ మహల్ ను కప్పేసిన పొగమంచు
నవంబర్ 6న ఐకానిక్ తాజ్ మహల్ సుందరమైన దృశ్యాన్ని సరిగ్గా ఆస్వాదించలేక పర్యాటకులు నిరాశకు గురయ్యారు. ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం మధ్య పొగ
Read Moreమహువా మొయిత్రా కేసు విచారణ..ఎథిక్స్ కమిటీ మీటింగ్ వాయిదా
మీటింగ్ రీషెడ్యూల్ చేసిన లోక్సభ సెక్రటేరియెట్ న్యూఢిల్లీ : డబ్బులు తీసుకొని ప్రశ్నలడిగారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మ
Read Moreకాంగ్రెస్ ఊబిలో ఇండియా కూరుకుపోయింది : శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్ : కాంగ్రెస్ ఊబిలో ఇండియా కూటమి కూరుకుపోయిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ దీనిపై
Read Moreపంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ అరెస్ట్
ఓ సభలో మాట్లాడుతుండగానే అదుపులోకి తీసుకున్న ఈడీ చండీగఢ్ : పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్
Read More












