ముస్లిం కర సేవకుడికి అయోధ్య ఆహ్వానం

ముస్లిం కర సేవకుడికి అయోధ్య ఆహ్వానం

లక్నో: అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్​ పంపిన శ్రీరాముడి అక్షింతలు, ఆహ్వానం అందుకున్న ఓ ముస్లిం కరసేవకుడి ఆనందానికి అవధులు లేవు. ఓ రైతుగా సాధార ణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అంద డంతో ఉద్వేగానికి గురయ్యాడు.

బెంగాల్​కు చెందిన మహ్మద్​హబీబ్ (70)​ బాబ్రీ మసీద్​కూల్చి వేత సమయంలో 1992 డిసెంబర్ 2 నుంచి నాలుగైదు రోజుల పాటు అయోధ్యలో ఉండి కరసేవకుడిగా కొట్లాడాడు. నాడు హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్​శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమా నికి ఆయనకు ఆహ్వానం పంపింది.