దేశం

డీసీడబ్ల్యూ పదవికి స్వాతి మలివాల్‌ రాజీనామా

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి స్వాతి మలివాల్ 2024  జనవరి 5వ తేదీన రాజీనామా చేశారు. ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామ

Read More

అయోధ్య రామమందిర దర్శనం .. టైమింగ్స్ ఇవే

అయోధ్య.. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ..  ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటాడు. ఈ ఆలయ పనులు ప్రస

Read More

విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 761 కొత్త కేసులు

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2024 జనవరి 04 గురువారం ఒక్క రోజునే దేశవ్యాప్తంగా కొత్తగా 761 కరోనా కేసులు నమో

Read More

రాజ్యసభకు స్వాతి మలివాల్‌.. నామినేట్ చేసిన ఆప్

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్  స్వాతి మలివాల్‌ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఢిల్లీతో పాటుగా సిక్కంలో నాలుగు రాజ్యసభ స్థా

Read More

సంక్రాంతి స్పెషల్​: ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా

హిందువులు ప్రతి రోజు నిద్రలేవగానే ఇంటి ముందు శుభ్రంగా ఊడ్చి ముగ్గు పెడతారు. ఇక పండుగల సమయంలో అయితే పెద్ద పెద్ద రంగవల్లులు వేసి అందంగా కనిపిస్తాయి. సంక

Read More

27వారాల గర్భవిచ్చిత్తికి అనుమతి.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం వచ్చే గర్భాన్ని మహిళ 27వ వారంలోనూ అబార్షన్ చేయించుకునేందుకు అనుమతిచ్చింది. ఇటీవల తనకు గర్భం వద్

Read More

అయోధ్య రాముడికి.. శ్రీవారి నుంచి ల‌క్ష లడ్డూలు

ఫిబ్రవరి 3 నుంచి 5 వ తేది వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  ఈ  సదస్సును దేశంలోని  ప్రము

Read More

కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తే.. ఆశ్చర్య పడాల్సిన పని లేదు : శరత్ పవార్

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఎన్సీపీ అధినేత శరత్ పవార్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందు హాజరు

Read More

మనిషివేనా రా : రూ.500 కోసం తండ్రిని చంపేసిన కొడుకు

యూపీలోని రాయ్ బరేలీలో దారుణం జరిగింది. రూ.500 కోసం కన్నతండ్రిని చంపాడు ఓ కొడుకు.  నిందితుడు సంజయ్ యాదవ్‌ను పోలీసులు గురువారం (జనవరి 4) అరెస్

Read More

ఎవరీ కాజల్.. రూ.80 కోట్ల ఆస్తిని సీజ్ చేసిన పోలీసులు

గ్యాంగ్‌స్టర్ రవికనా అలియాస్ రవి నగర్‌ కు చెందిన ప్రాంతాల్లో సోదాలు జరిపిన గ్రేటర్ నోయిడా పోలీసులు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చే

Read More

సోమాలియా సముద్రపు దొంగలు : హైజాక్ అయిన షిప్ లో 15 మంది భారతీయులు..

సముద్రంలో ఓడల హైజాక్స్ పెరిగాయి.. సముద్రపు దొంగలు ఇటీవల కాలంలో తెగబడి మరీ నౌకలను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వరసగా

Read More

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వినోద్ ఉపాధ్యాయ్ హతం..

 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వినోద్ ఉపాధ్యాయ్ ను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హతమార్చారు. శుక్రావారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో వినో

Read More

మంత్రికి సన్మానం జరుగుతుండగా.. స్టేజీ కూలింది

రాజస్థాన్ ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన బీజేపీ నేత, మంత్రి హీరాలాల్ నగర్ కోటాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వేదిక

Read More