దేశం

అగ్గిపెట్టెతో ఆడుతూ.. కుక్క పిల్లలను కాల్చి చంపేసిన పిల్లలు

పిల్లలంటేనే పిడుగులు.. ఉన్నతాట ఉండరు. చెప్పింది వినకుండా అన్నీ తీట పనులు చేస్తుంటారు.  వాళ్లకు తప్పేదో  రైటేదో .. వేటితో ఆడుకోవాలో..వేటితో ఆ

Read More

వారాణాసి-ఢిల్లీకి మరో వందే భారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

ఉత్తర ప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. డిసెంబర్ 18వ తే

Read More

ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందా..!

ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలయ్యాడు. భారత్ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబులు పేల్చి.. వందలాది మందిని చంపి.. మన దేశం నుం

Read More

పార్లమెంట్​ దాడి తర్వాత ఫోన్లను రాజస్థాన్​లో కాల్చేశాడు : లలిత్ ఝా

న్యూఢిల్లీ:  పార్లమెంట్ దాడి ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను నిందితుడు లలిత్ ఝా రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోని నాగౌ

Read More

కేరళలో కొత్త రకం కరోనా .. జేఎన్.1 వేరియంట్​ తొలి మరణం

పథనంతిట్ట: కేరళలో కరోనా కొత్త రకం వేరియంట్ జేఎన్.1 కేసును వైద్యాధికారులు గుర్తించారు. శనివారమే ఈ కేసును గుర్తించగా.. ఇవే లక్షణాలతో ఆదివారం ఓ బాధితుడు

Read More

బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆలయ పూజారి దారుణ హత్య .. పోలీసులు నిర్లక్ష్యం చేశారంటూ స్థానికుల దాడి

పాట్నా: కొన్ని రోజుల కిందట కనిపించకుండా పోయిన పూజారి.. శవమై తేలారు. ఆయన దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు పూజారి కళ్లను బయటికి తీసేసి.. జననాంగాలను కోసే

Read More

11 రోజుల్లో 8 ఎన్​కౌంటర్లు .. పంజాబ్​లో గ్యాంగ్​స్టర్లే టార్గెట్​గా పోలీసుల వేట

చండీగడ్: గ్యాంగ్​స్టర్లపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మోగా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు గ్యాంగ్​స్టర్​లను అరెస్ట్ చేసినట్లు పో

Read More

లండన్​లో మన​ స్టూడెంట్​ మిస్సింగ్ .. జైశంకర్ ​సాయం కోరిన మజీందర్ ​సింగ్ ​సిర్సా

న్యూఢిల్లీ: యూకేలోని లౌబరో యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ ​స్టూడెంట్ జీఎస్​భాటియా డిసెంబర్​15 నుంచి కనిపించడంలేదు. బీజేపీ నేత మజీందర్ ​సింగ్ ​సిర్సా

Read More

కాశ్మీర్​లో ముగ్గురు టెర్రరిస్టుల అరెస్ట్ .. వివరాలు వెల్లడించిన జమ్మూకాశ్మీర్ డీజీపీ

ఈ నెల9న శ్రీనగర్​లో కానిస్టేబుల్​ను కాల్చింది వీళ్లే శ్రీనగర్: పోలీసుపై దాడి చేసిన ముగ్గురు హైబ్రీడ్ టెర్రరిస్టులను జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆది

Read More

సూరత్​లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్

గుజరాత్​లోని సూరత్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ‘సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్ డీబీ) ఇది. దీన్ని 35.54 ఎకరాల్లో 67 లక్షల

Read More

నాగ్​పూర్​ ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి

నాగ్ పూర్: మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో ఘోరం జరిగింది. ఇక్కడి సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్ లో 9 మంది కార్మికులు మృ

Read More

కొత్త ఆలోచనలకు పదును పెట్టండి : రాజ్ నాథ్ సింగ్

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పరేడ్ శిక్షణ పూర్తి చేసిన 213 మంది ఫ్లయింగ్ ఆఫీసర్స్ హైదరాబాద్, వెలుగు:  దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స

Read More

పార్లమెంట్‌‌లో భద్రతా ఉల్లంఘన తీవ్రమైన విషయం: మోదీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటన తీవ్రమైన విషయమని, తక్కువ అంచనా వేయలేమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయొద్దని కోరారు.

Read More