దేశం
ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఆమెకు పెళ్లైన ఐదేళ్లకు నలుగురు పిల్లలు పుట్టడం విశేషం. ఇందులో ఇద్దరు మగపిల్లలు కాగా ఇద్దరు ఆ
Read Moreపొయ్యిపై ఉన్న కుక్కర్ తో.. మహిళను కొట్టి చంపాడు..
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో ప్రెషర్ కుక్కర్ తో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
Read Moreమృత్యు లోయ.. రీల్ కాదు.. రియల్ 'విరూపాక్ష'.. ఇక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నయ్
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం అనగానే ఎక్కువగా గుర్తుకువచ్చేది సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వం, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన లోయలు. ప్రతి ఒక్కరూ
Read Moreజియో 5G ఫోన్.. అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ ఏజీఎంలో ప్రకటన..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సమావేశం (ఆగస్టు 28) మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ మీటింగ్ లో 5G జియోఫోన్, IoT డివైజ్లు లాంచ్ చేసే అవకాశం ఉన్నట
Read Moreచంద్రుడిపై గుంతలు తవ్వుతున్న రోవర్.. నీళ్ల అన్వేషణలో చంద్రయాన్ 3
చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేస్తుంది.. ఎలాంటి పరిశోధనలు చేస్తుంది అనే ఆసక్తి అందరిలో ఉంది. రోజు రోజుకు కొత్త అప్ డేట్ తో ఇస్రో చందమామ రహస్యాలను వెల
Read Moreఅమ్మతోడు నిజం : కార్పొరేట్ జాబ్ కంటే.. రెస్టారెంట్లలోనే జీతం ఎక్కువ.. బోర్డులు పెట్టి మరీ పిలుస్తున్నారు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ చిత్రం.. సింగపూర్లోని రెస్టారెంట్ వెలుపల రిక్రూట్మెంట్ పోస్టర్. ఇక్కడ ఉద్యోగులకు యాజమాన్
Read Moreఏంటండీ ఈ అరాచకం.. తాగి రోడ్లపై పోలీసులను కొట్టిన మహిళ
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ వీడియోలో వడోదరకు చెందిన ఒక తాగుబోతు మహిళ పోలీసులతో దూకుడుగా ప్రవర్తించింది. ఆమె అసంబద్ధ ప్రవర్తన కార
Read Moreమేకను ఎత్తుకెళ్లారనే అనుమానంతో చెట్టుకు కట్టేసి వేలాడదీశారు.. వీడియో వైరల్
ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మేకలను, పావురాలను దొంగతనం చేశారనే అనుమానంతో నలుగురి బట్టలు విప్పి..చెట్టుకు వే
Read Moreనూహ్లో సాధువుల అడ్డగింత..ఆమరణ దీక్షకు దిగిన అయోధ్య పీఠాధిపతి
హర్యానా రాష్ట్రంలోని నూహ్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను విశ్వహిందూ
Read Moreనీ ఆటోగ్రాఫ్ ఇస్తావా.. చిన్నారితో రాహుల్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆగస్టు 27న తమిళనాడులోని ఊటీలో మహిళా చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీ ఉద్యోగులతో వారి అనుభవ
Read Moreనూహ్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం..144 సెక్షన్ విధింపు
హర్యానా రాష్ట్రంలోని నూహ్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జులై 31న నుహ్లో జరిగిన మత హింస కారణంగా నిలిచిపోయిన బ్రజమండల్
Read Moreహీరో అజిత్కు కేంద్రం కీలక బాధ్యత
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్కు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు అప్పగించింది. భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో మరింత నిఘా పెంచేందుకు డ్రోన్స్ ఏర
Read Moreసూసైడ్ చేసుకున్న నీట్ విద్యార్థులు.. ఆత్మహత్యలు ఆపడానికి వలలు కట్టిన అధికారులు
రాజస్థాన్లోని కోటాలో ఆగస్టు 27న ఇద్దరు నీట్ అభ్యర్థులు సూసైడ్ చేసుకున్నారు. తాజా ఘటనతో ఈ ఏడాది కోటా హాస్టళ్లలో సూసైడ్ చేసుకున్న స్టూ
Read More












