దేశం
6వేల కిలోల ఇనుప వంతెన చోరీ.. నలుగురు అరెస్ట్
ముంబైలోని శివారు ప్రాంతంలో డ్రైన్పై ఉంచిన 6వేల కిలోల ఇనుప వంతెనను దొంగిలించినందుకు గానూ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Read Moreఅమ్మాయి ముద్దిచ్చి దండ వేస్తే.. వీడేంటండీ ముద్ద పప్పులా..
పెళ్లిళ్లకు సంబంధంచిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లిళ్ల సీజన్లో రకరకాల ఫన్నీ, ఇంట్రెస్టింగ్ వెడ్డింగ్ వీడియోలు రో
Read Moreసీఐ స్వర్ణలత కేసులో ‘సినిమా’ను మించిన అదిరే ట్విస్టులు
విశాఖకు చెందిన మహిళా రిజర్వు ఇన్ స్పెక్టర్ స్వర్ణలత కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నోట్ల మార్పిడి వ్యవహారంలో అడ
Read Moreగుడ్ న్యూస్ : రైలు ఛార్జీలు భారీగా తగ్గాయి.. వందే భారత్ రేట్లు దిగొచ్చాయి
ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైళ్లలోనూ ఏసీ ఛైర్ కార్&z
Read Moreఆ లవ్ ప్రపోజల్ తో.. సెల్ ఫోన్లు బ్యాన్ చేశారు
ప్రస్తుతం టెక్నాలజీ మానవుని జీవితాన్ని దాదాపుగా ఆక్రమించేసింది. ముఖ్యంగా సెల్ ఫోన్లు లేనిదే మనిషి నిద్రలేవడం లేదు.. అలాగే నిద్రపోవడం లేదు. ఆఖరిక
Read Moreమధ్యప్రదేశ్ లో మరో ఘోరం : పట్టుకోరా.. కాళ్లు పట్టుకో.. కదులుతున్న కారులో అరాచకం
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో మరో ఘోరం చోటుచేసుకుంది. కదులుతున్న కారులో మైనారిటీ వర్గానికి చెందిన యువకుడిపై కొంతమంది యువకులు దాడి చేశారు. ఈ ఘటనకు
Read Moreమెట్రో స్టేషన్ ను పేల్చేస్తాం.. బాంబు బెదిరింపు కాల్ తో పోలీసులు అప్రమత్తం
ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని హజ్రత్గంజ్ మెట్రో స్టేషన్ను పేల్చివేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ కాల్ తమకు రాత్రి అందిందని అధికారులు త
Read Moreమణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు మృతి
మణిపూర్లోని బిష్ణుపూర్, చురచంద్పూర్ జిల్లాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనలలో గడిచిన 24 గంటల్లో పోలీసుతో సహా నలుగురు యువక
Read Moreమెట్రో రైలు ముందు దూకి.. కుర్రోడు ఆత్మహత్య
కైలాష్ కాలనీ స్టేషన్లో మెట్రో రైలు ముందు దూకి 25 ఏళ్ల యువకుడు జూలై 8న ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని అజయ్ అర్జున్ శర
Read Moreఆలయంలో డ్రెస్ కోడ్.. ఎక్కడంటే?
రాజస్థాన్ రాష్ట్రం జైపుర్ కొలువైన జార్ఖండ్ మహాదేవ్ ఆలయ నిర్వాహకులు భక్తులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. పరమ శివుడు కొలువైన ఈ దేవాలయంలోకి ఫార్ట్, మినీ
Read Moreఏంటీ కాలం : ఎద్దులా కుమ్మి కుమ్మి మనిషిని చంపిన గాడిద
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో గాడిద దాడి చేయడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన కొల్హాపూర్లోని గాంధీనగర్ ప్రాంతంలో జూలై 6న చోటుచేసుకుంది. ఈ
Read Moreపంచాయతీ ఎన్నికల్లో విధ్వంసం.. తెగబడి కొట్టుకున్నారు.. 9 మంది హత్య
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రణరంగం అయ్యింది.. మూడే మూడు గంటల్లో ఎనిమిది హత్య చేయబడ్డారు. జులై 8వ తేదీ ఉదయం మొదలైన పంచాయితీ ఎన్నికల సందర్భంగా.. రాష్ట్ర వ్య
Read Moreఇది ఎలచ్చనూ : పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు
పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల పోలింగ్జరుగుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తి బ్యాలెట్ బాక్స్ఎత్తుకెళ్లడం కలకలం సృష్టించింది. సంబంధిత వీడియ
Read More











