న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో బుధవారం జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశంచోటు చేసుకుంది. సమావేశంలో వేదికపై నిలబడి ఉన్న స్థానాన్ని సూచించడానికి, ప్రతి నాయకుడి స్థలం దేశం జెండాతో గుర్తించబడింది. వేదికపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రధాని మోదీ దానిపై అడుగు పెట్టకుండా ఉండేందుకు జెండాను ఎత్తి జేబులో పెట్టుకున్నారు. ప్రధాని మోదీ తోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన రమాఫోసా తన దేశ జెండాతో కూడా అదే పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఈ సంకేతం త్రివర్ణ పతాకం పట్ల ప్రధాని మోదీకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని నెటిజన్లు అంటున్నారు.
బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశం..వేదికపై త్రివర్ణ పతాకానికి ప్రధాని మోదీ రెస్పెక్ట్
- దేశం
- August 24, 2023
లేటెస్ట్
- ఇక రేవంత్ పాలన పరుగెత్తాలి..
- ఈ వారం మార్కెట్ను నడిపేది గ్లోబల్ అంశాలే
- జిల్లాల్లో భారీ వర్షం
- ఈ ఏడాది మార్కెట్లో .. మ్యూచువల్ ఫండ్స్ పెట్టింది రూ.1.3 లక్షల కోట్లు
- సీఐఐ కొత్త ప్రెసిడెంట్గా ఐటీసీ చైర్మన్ ఎండీ సంజీవ్
- కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..జులైలో భారతీయుడు 2
- యాదగిరిగుట్టలో మస్తు జనం..రద్దీతో సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు
- వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు
- న్యాక్ బలోపేతంపై సీఎం ఫోకస్
- కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు