దేశం

బండిపోర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మోడీ

కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ  ఏప్రిల్ 09 ఆదివారం రోజు ఉదయం సందర్శించారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 ఏళ్లు పూర్తెన

Read More

Covid Cases : దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా  5,357 కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్ర

Read More

HD Kumaraswamy : మరో బాంబ్ పెల్చిన కుమారస్వామి

జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ కుమారస్వామి మరో బాంబ్ పెల్చారు. ఇప్పటికే పొత్తులపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తమకు ఫోన్ చేశారన్న ఆయన.. ఇప్పుడు  రా

Read More

మోడీ స్పెషల్ సెల్ఫీ.. ఇలాంటి కార్యకర్త పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నా

ప్రధాని నరేంద్ర మోడీ  ఓ సాధరణ కార్యకర్తతో తీసుకున్న సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 08న హైదరాబాద్ పర్యటనను ముగించుకుని చెన్నైకు &

Read More

కేంద్రం గుడ్‌న్యూస్‌.. తగ్గిన సీఎన్‌జీ ధరలు

దేశంలో సీఎన్‌జీ ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ 09 ఆదివారం నుంచి ఆమల్లోకి వచ్చాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిట

Read More

అయోధ్యకు ఏక్‌నాథ్ షిండే.. రామమందిరంలో ప్రత్యేక పూజలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఏప్రిల్ 09 ఆదివారం రోజున అయోధ్యను సందర్శించనున్నారు.  సీఎం ఏక్ నాథ్

Read More

అమిత్ షాతో కిరణ్​కుమార్ రెడ్డి భేటీ.. కర్నాటక ఎన్నికలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కర్నాటక ఎన్నికల

Read More

నాపై రామకృష్ణ మఠం ప్రభావం ఎక్కువ : మోడీ

నాపై రామకృష్ణ మఠం   ప్రభావం ఎక్కువ తమిళ భాష, సంస్కృతి అంటే చాలా ఇష్టం: మోడీ చెన్నైలోని రామకృష్ణ మఠం 125వ  వార్షికోత్సవంలో ప్రసంగం &nb

Read More

కొత్త​ కేసుల్లో 90% ‘ఎక్స్​బీబీ’వే!

న్యూఢిల్లీ:  కరోనా కొత్త వేరియంట్​ ‘ఎక్స్ బీబీ.1.16’  మరిన్ని మ్యుటేషన్లకు గురవుతోంది. దానిలోని సబ్​టైప్​ కు చెందిన ‘ఎక్స్

Read More

రాజస్థాన్​లోని బర్మేర్​లో దారుణం.. దళిత మహిళపై అఘాయిత్యం

జైపూర్: రాజస్థాన్​లోని బర్మేర్ జిల్లాలో దళిత మహిళపై ఆత్యాచారానికి పాల్పడి ఆమెకు నిప్పంటించాడో కామాంధుడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మ

Read More

ఆఫీసులు ఇకపై ఒంటిపూటే!.. ఉద్యోగుల టైం మార్చిన ​ ప్రభుత్వం

చండీగఢ్: పంజాబ్‌‌లోని ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులను ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలక

Read More

ఈఎంఐలో మామిడి పండ్ల అమ్మకం.. మహారాష్ట్రలోని పుణె వ్యాపారి ప్రకటన

పుణె: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫోన్లు తదితర వస్తువులను ఈఎంఐలలో కొనుగోలు చేయడం సాధారణమే! అయితే, మహారాష్ట్రలో ఓ వ్యాపారి మామిడి పండ్లను కూడా ఈఎంఐ కింద అమ

Read More

శిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు

తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె

Read More