దేశం
హైదరాబాద్ కు వచ్చే ముందు.. తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్
ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. హైదరాబాద్కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య
Read Moreప్రధానికి బెదిరింపు ఈమెయిల్..యూపీలో బాలుడి అరెస్ట్
లక్నో : ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు మెయిల్ పంపిన మైనర్ బాలుడి(16)ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధానిని, యూప
Read Moreబింద్రన్ వాలేలా కనిపించేందుకు .. జార్జియాలో అమృత్కు కంటి ఆపరేషన్
సర్జరీ కోసం 2 నెలలు అక్కడే మకాం 1984లో హతమైన ఖలిస్తానీ టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ అతనిలాగా కనిపించేందుకు డ్రెస్సింగ్, తలపాగా.. న్యూఢిల్లీ :
Read Moreకర్నాటకలో 60 స్థానాల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు
ఆ పార్టీ మళ్లీ ఘోరంగా ఓడిపోతుంది: సీఎం బొమ్మై శివమొగ్గ : కర్నాటకలో దాదాపు 60 స్థానాల్లో కాంగ్రెస్&z
Read Moreస్పెషల్ బ్యాచ్కి సెలెక్ట్ చేయలేదని నీట్ స్టూడెంట్ ఆత్మహత్య
చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) స్పెషల్ కోచింగ్ బ్యాచ్కు తనను సెలెక్ట్ చేయలేదని 18 ఏండ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడి ప
Read Moreబీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రులు వీరే
మాజీ ముఖ్యమంత్రులు బీజేపీలోకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ లో ఏండ్లకు ఏండ్లు పదవులు అనుభవించిన మాజీ సీఎంలు..హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి..కాషాయా కండువా
Read Moreకరోనాపై మాక్ డ్రిల్...రాష్ట్రాలు రెడీగా ఉండండి
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ఏప్రిల్ 10, 1 తేదీల్లో రాష్ట్రాల్లోని అన్ని ఆసుపత్రుల్లో ఇన్&zwnj
Read Moreఅత్తకు అవార్డుపై.. ప్రధాన మంత్రి అల్లుడు రియాక్షన్
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకోవటంపై వారి కుమార్తె.. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, తొలి మహిళఅక్షతా మూర
Read Moreరమేష్ స్వైన్పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు
ఫిబ్రవరి 2023లో అరెస్టయిన రమేష్ స్వైన్ పై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం 10రాష్ట్రాల్లో 27మందిని పెళ్లి చేసుకున
Read Moreనిమిషంలో 17 వేలు సంపాదించడం ఎలా?
సాంకేతిక యుగంలో చాట్జిపిటి సంచలనాలు సృష్టిస్తోంది. ఆ మధ్య ఓ యవకుడు ఆన్లైన్ లో పాఠాలు చెబుతూ దాదాపు రూ.18 లక్షలు సంపాదించాడు. ఇటీవల ఎచాట్&z
Read Moreఆ హీరో వల్ల నష్టమే లేదు.. కాంగ్రెస్ పార్టీకి ఎంత ధీమా
కర్ణాటకలో బీజేపీకి హీరో కిచ్చా సుదీప్ మద్దతు ప్రకటించడం పట్ల ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఎంతో మంది సినీ తారలు
Read Moreతమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త టెర్మినల్.. చెన్నైలో ప్రారంభించనున్న మోడీ
చెన్నై ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తైంది. ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు
Read Moreపారిపోయిన చీతా ఎలా దొరికిందంటే..
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న ఒబాన్ అనే మగ చిరుతను అధికారులు విజయవంతంగా తీసుకువచ్చారు. ఐదు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 2
Read More












