దేశం
అగ్నిప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి
లక్నోలోని హజర్ట్గంజ్ ప్రాంతంలో లెవనా హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. వ
Read Moreకొడుకు కోసం పులితో పోరాడిన మహిళ
పులి పేరు వింటనే బాబోయ్ అంటాము. దాన్ని దూరం నుంచి చూడటానికే భయపడిపోతారు.ఒక్కసారి పులి ఎదురైతే ఇంకేమైనా ఉందా? ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. కానీ ఓ మహిళ
Read More55మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా
బిహార్లోని గంగానదిలో సుమారు 55 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. పట్నా
Read Moreబెంగళూరులో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. కోరమంగళ ప్రాంతంలో పలు చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరి
Read Moreమెజారిటీ నిరూపణకు సిద్ధమైన సీఎం సోరెన్
మెజారిటీ నిరూపణకు సిద్ధమైన సీఎం సోరెన్ రాంచీకి చేరుకున్న రిసార్ట్లోని ఎమ్మెల్యేలు రాంచీ: జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో
Read Moreరేషన్ స్కీంలో వందల కోట్ల కుంభకోణం గుర్తించిన ఏజీ
వేల మందిని లక్షల మందిగా చూపించి సొమ్ము కాజేసిన్రు రేషన్ స్కీంలో వందల కోట్ల కుంభకోణం గుర్తించిన ఏజీ భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు
Read More45 మంది టీచర్లకు జాతీయ అవార్డులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్న టీచర్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. సెప్టెంబర్ 5 (సోమవారం) టీచర్స
Read Moreప్రతిపక్ష నేతలను పార్లమెంటులో మాట్లాడనిస్తలే
ఇండియా ఇద్దరు వ్యాపారుల సొత్తు కాదు.. పేదల సొంతం ప్రతిపక్ష నేతలను పార్లమెంటులో మాట్లాడనిస్తలే ప్రజలను కలిసేందుకే భారత్ జోడో యాత్ర న్యూఢిల్
Read Moreఉత్కంఠ పోరులో పాక్ విజయం
దుబాయి: ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. ఆసియా కప్ లో భాగంగా ఇవాళ జరిగిన T20 మ్యాచ్ లో బౌలర్లు చేతులెత్తేయడంతో పాక్ చేతి
Read Moreవ్యాపార కెరటం సైరస్ మిస్త్రీ ఇక లేరు
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్ఘడ్&z
Read Moreవ్యాపారవేత్త ఇంట్లో రూ. 1.30 కోట్ల నగదు
వెస్ట్ బెంగాల్ లోని మాల్డాలోని ఓ వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 1.39 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నా
Read Moreరోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్
Read Moreసర్కారు సహకారంతోనే ప్రభుత్వ సంస్థల మనుగడ
ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణపై మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ చైర్మన్ ఆర్.సి.భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు కుదేలవుతున్న ప్ర
Read More












