దేశం

కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగు చేయలేదు

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం టూరిస్ట్ స్పాట్‌‌గా ఉపయోగపడతదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ అన్నారు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి

Read More

అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు

సాధ్యాసాధ్యాలపై స్టడీ చేస్తున్నది లోక్​సభలో కేంద్ర మంత్రి కిరణ్​రిజిజు వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌‌సభతో పాటు అన్ని రాష్

Read More

జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన

జమిలి ఎన్నికల అంశం లా కమిషన్ పరిధిలో ఉందని కేంద్రం తెలిపింది. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో

Read More

కేంద్రం చర్యలతో ఉచిత బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర సర్కార్

ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పేదలకు ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప

Read More

చర్చలకు సిద్ధం.. కేంద్రం అసత్యాలు చెప్తోంది

న్యూఢిల్లీ: జీఎస్టీ, ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ధరల పెరగుదలపై, ద్రవ్య

Read More

ద్రౌపదీ ముర్ముకు వెల్లువెత్తుతున్న అభినందనలు

రాష్ట్రపతిగా ఎన్నికైన  ద్రౌపదీ ముర్ముకు  అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  ముర్ము నివాసం  దగ్గర సందడి  వాతావరణం నెలకొంది. ముర్

Read More

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. గాంధీలు, నెహ్రూ పేరుతో కాం

Read More

దేశంలో మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 880 కరోనా కే

Read More

మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు

మధ్యప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నర్మదానది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పలు చోట్ల డ్యాంల గేట్లు ఎత్తారు. పరీవాహక ప్రజలు అప్రమత్

Read More

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

ఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం సీబీఎస్‌ఈ బోర్

Read More

ఇండిగో విమానంలో బాంబు కలకలం

ఇండిగో విమానంలో బాంబు కలకలం రేగింది. ఢిల్లీకి చెందిన ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని.. చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయప్రకాశ

Read More

ఎన్సీపీకి చెందిన అన్ని విభాగాలు, సెల్స్​ రద్దు

విద్యార్థి, మహిళా, యూత్​ వింగ్​లకు మినహాయింపు పవార్​ నిర్ణయాన్ని  ప్రకటించిన ప్రఫుల్​ పటేల్​ ముంబై: నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్స

Read More

కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన పంజాబ్‌‌ సీఎం మాన్‌‌

న్యూఢిల్లీ: పంజాబ్‌‌ సీఎం భగవంత్‌‌ మాన్‌‌ అనారోగ్యంతో హాస్పిటల్‌‌లో చేరారు. స్టమక్‌‌ ఇన్‌‌

Read More