దేశం
ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ
కాంగ్రెస్ సభ్యులపై వేటు వేసిన స్పీకర్ ఈ సెషన్ మొత్తానికీ అమలు పార్లమెంట్లో కొనసాగిన ఆందోళనలు.. పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ: పార్లమెంట్
Read Moreటీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంపై స్పందించిన మమత
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా: టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో నేరం రుజువైతే పార్థ ఛటర్జీకి జీవిత ఖైదు విధించినా అభ్యంతరంలేదని బెంగాల్ సీఎం
Read Moreసిద్ధాంతాలు వేరైనా దేశ ప్రజల సంక్షేమమే ముఖ్యం
న్యూఢిల్లీ: సిద్ధాంతాల పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా... అందరి ప్రయారిటీ దేశ ప్రయోజనాలే కావాలని పీఎం మోడీ హితవు పలికారు. పార్టీలు, వ్యక్తులు దేశానికి
Read Moreవిపక్షాల ఆందోళన..ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ ఉభయసభలు ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. ద్రవ్యోల్బణం, జీఎస్టీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం
Read Moreకళ్లు లేకపోయినా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొంది
కేరళ: పుట్టుకతోనే కంటి చూపును కోల్పోయింది. అందరిలా ఈ ప్రపంచాన్ని చూడలేకపోయినా... తాను ఎవరికీ తక్కువ కాదంటూ నిరూపించింది కేరళకు చెందిన హన్నా ఆలిస్ సైమన
Read Moreలోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ : లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా నలుగురు ఎంపీలను సస్పెం
Read Moreబెంగాల్ గడ్డపై ‘ఈడీ’ వేడి
మమతా బెనర్జీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 3 స్థాయి కలిగిన నాయకుడిగా పేరొందిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ
Read Moreశివసేన పార్టీ ఎవరిది..? ‘విల్లు ధనుస్సు’ను షిండే లాక్కుంటారా..?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి కొత
Read Moreరాష్ట్రపతి భవన్ను వీడిన రామ్ నాథ్ కోవింద్
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ను వీడారు. ఢిల్లీ జన్పథ్ రోడ్డులోని తన కొత్త నివాసానికి కోవింద్ తన కుటుంబ సమేతంగా వెళ్లార
Read Moreఎంపీగా ప్రమాణం చేసిన ఇళయరాజా
సంగీత విద్వాంసుడు ఇళయరాజా రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఆయనను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. నల
Read Moreకుప్పకూలిన ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్
మహారాష్ట్రలో పెను ప్రమాదం తప్పింది. పూణే జిల్లాలోని కడ్బన్వాడీ గ్రామంలోని ఓ పొలంలో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 22 ఏళ్ల ట్రైనీ పైలెట్ భ
Read Moreజులై 25నే రాష్ట్రపతుల ప్రమాణం..కారణమేంటి..?
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ముర్ముతో ప్రమాణం చేయించారు. పార్లమెంట్ సెంట్ర
Read Moreచిన్న వయసులో సర్పంచ్
సాధారణంగా 21 ఏళ్ల వయసులో యువతీ యవకులు ఏం చేస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయరో..లేదో ఫైనల్ ఇయరో చదువుతుంటారు. మరికొందరు ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. కానీ ఓ యువక
Read More












