దేశం
వికలాంగుల కోసం దేశంలోనే మొదటి ప్రభుత్వ పాఠశాల
దేశంలో ఇప్పటివరకూ ఎన్నో ప్రభుత్వ పాఠశాలలున్నా... వికలాంగుల కోసం మాత్రం ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. అయితే తాజాగా అలాంటి వారి కోసం ప్రభుత్వ పాఠశాలను
Read Moreఫ్లైట్లో ప్రయాణికుడికి గవర్నర్ తమిళిసై వైద్యం
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి మంచి మనసును చాటుకున్నారు. వారణాసి నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణ సమయంలో ఫ్లైట్లో ప్రయాణికుడు
Read More13 ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్లుగా....
మామూలుగా పోలీస్ ఆఫీసర్ కావాలంటే... రాత పరీక్ష, ఫిట్ నెస్ పరీక్షల్లాంటి టెస్టులు పాసయితేనే జాబ్ వస్తుంది. అది కూడా 18ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే అర్హులు
Read Moreమహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపులు
మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిం
Read Moreటీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో బెంగాల్ మంత్రి అరెస్ట్
కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉ
Read More32 కిలోల చేప.. రాత్రికి రాత్రే లక్షాధికారైన మత్స్యకారుడు
ఒడిశాలోని భద్రక్ జిల్లా ధామ్రాకు చెందిన చందానిపాల్లో 32 కిలోల బరువున్న చేప... ఓ మత్స్యకారున్ని రాత్రికి రాత్రే ధనవంతున్ని చేసింది. తలచువాకు చెంద
Read Moreపదవీ కాలం పూర్తి చేసుకోనున్న రామ్నాథ్కు వీడ్కోలు విందు
పదవీ కాలం పూర్తి చేసుకోనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి ఢిల్లీలో వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్
Read Moreఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు చేయండి
సీబీఐకి ఎల్జీ సక్సేనా సిఫార్సు లిక్కర్ లైసెన్స్దారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం
Read Moreరూ.253 కోట్ల ఆస్తులు సీజ్
న్యూఢిల్లీ: దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోడీ గ్రూప్కు చెందిన రూ.253 కోట్ల విలువైన వజ్రాలను, ఆభరణాలను, బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్ మ
Read Moreఅమర్నాథ్ యాత్రపై భారీ వానల ఎఫెక్ట్
జమ్మూ: అమర్నాథ్ యాత్రను శుక్రవారం నిలిపివేశారు. జమ్మూ, శ్రీనగర్&zw
Read Moreవాయిదాల మీద వాయిదాలు
పార్లమెంట్లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన సభా కార్యక్రమాలను అడ్డుకున్న ఎంపీలు.. పలు మార్లు వాయిదా ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు లోక్
Read Moreబెంగాల్ మంత్రుల ఇంట్లో తనిఖీలు
ఈడీ తనిఖీల్లో కట్టలు కట్టలుగా బయటపడిన నగదు టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో అధికారుల సోదాలు నగదును సీజ్ చేసిన అదికారులు టీఎంసీ నేతలు ఇష్టమున్నోళ్
Read Moreటెన్త్ లో 99.38%, 12 వ తరగతిలో 97.13% పాస్
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టెన్త్, 12వ తరగతి ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్
Read More












