జమ్మూ: అమర్నాథ్ యాత్రను శుక్రవారం నిలిపివేశారు. జమ్మూ, శ్రీనగర్ నేషనల్ హైవేపై వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడి నుంచి కొత్త బ్యాచ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. శుక్రవారం రాంబన్ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయని, దీంతో గురువారం రాత్రి నుంచి హైవేపై వన్ వేను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల జమ్మూ నుంచి అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. హైవేపై పూర్తిగా వెహికల్స్ రాకపోకలు ప్రారంభం అయితే యాత్రకు అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అమర్నాథ్ యాత్రపై భారీ వానల ఎఫెక్ట్
- దేశం
- July 23, 2022
లేటెస్ట్
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
- పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్
- సిరిసిల్లలో కేటీఆర్ను ప్రశ్నించిన మహిళ రైతు
- ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
- ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి
- మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఆరాటం
- దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్
- Barbie Telugu OTT: ఆస్కార్ గెలిచిన సూపర్ హిట్ మూవీ OTTకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు