దేశం

వ్యాక్సిన్పై కేంద్రం కీలక ప్రకటన

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉచిత వ్యాక్సిన్ ను రెండు విడతలుగా పంపిణీ చేసి.. మూడో విడత బూస్ట

Read More

కర్ణాటకలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. రానున్న క‌ర్ణాట‌క అసెంబ్ల

Read More

ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదు

ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియాపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీలక వ్యాఖ్యలు  రాంచీ : ఎల‌క్ట్రానిక్‌, సోష&

Read More

టీఆర్ఎస్ పార్టీకి షాక్

అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.  ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ గుడ్ బై చెప్పారు. ఇటీవల

Read More

వికలాంగుల కోసం దేశంలోనే మొదటి ప్రభుత్వ పాఠశాల

దేశంలో ఇప్పటివరకూ ఎన్నో ప్రభుత్వ పాఠశాలలున్నా... వికలాంగుల కోసం మాత్రం ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. అయితే తాజాగా అలాంటి వారి కోసం ప్రభుత్వ పాఠశాలను

Read More

ఫ్లైట్లో ప్రయాణికుడికి గవర్నర్ తమిళిసై వైద్యం

రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి మంచి మనసును చాటుకున్నారు. వారణాసి నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణ సమయంలో ఫ్లైట్లో  ప్రయాణికుడు

Read More

13 ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్లుగా....

మామూలుగా పోలీస్ ఆఫీసర్ కావాలంటే... రాత పరీక్ష, ఫిట్ నెస్ పరీక్షల్లాంటి టెస్టులు పాసయితేనే జాబ్ వస్తుంది. అది కూడా 18ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే అర్హులు

Read More

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మలుపులు

మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిం

Read More

టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి అరెస్ట్‌

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉ

Read More

32 కిలోల చేప.. రాత్రికి రాత్రే లక్షాధికారైన మత్స్యకారుడు

ఒడిశాలోని భద్రక్ జిల్లా ధామ్రాకు చెందిన చందానిపాల్‌లో 32 కిలోల బరువున్న చేప... ఓ మత్స్యకారున్ని రాత్రికి రాత్రే ధనవంతున్ని చేసింది. తలచువాకు చెంద

Read More

పదవీ కాలం పూర్తి చేసుకోనున్న రామ్​నాథ్​కు వీడ్కోలు విందు

పదవీ కాలం పూర్తి చేసుకోనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి ఢిల్లీలో వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్

Read More

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు చేయండి

సీబీఐకి ఎల్జీ సక్సేనా సిఫార్సు లిక్కర్ లైసెన్స్‌‌‌‌దారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం

Read More

రూ.253 కోట్ల ఆస్తులు సీజ్

న్యూఢిల్లీ: దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోడీ గ్రూప్​కు చెందిన రూ.253 కోట్ల విలువైన వజ్రాలను, ఆభరణాలను, బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేసినట్లు ఎన్​ఫోర్స్ మ

Read More