దేశం

భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ నేతల సమావేశం

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగో

Read More

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించిన మహారాష్ట్ర సర్కార్

పెట్రోల్, డీజిల్ ధరల పై వ్యాట్ తగ్గిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు ధరలను తగ్గించారు. పెట్రోల్ పై 5 రూపాయల

Read More

ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి

ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆయన

Read More

ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకే ఈ చర్య

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వాడకూడని పదాల జాబితా పుస్తకాన్ని లోక్ సభ సెక్రటేరియట్  రిలీజ్ చేసింది. ఎవరైనా సభ్యులు ఈ  పదాలు వాడితే వాటి

Read More

వర్షాలు కురవాలని నగరపాలకులపై బురద చల్లిన స్థానికులు

దేశ వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలతో జనం అల్లాడుతుంటే... కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడు వరణుడు కరుణిస్తాడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొన్ని చో

Read More

నిర్మలా సీతారామన్ పై చిదంబరం సెటైరికల్ కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత నైపుణ్యాలు వదులుకొని గ్రహాలపై ఆశలు పెంచుకుంటున

Read More

దేశంలో మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి నుంచి నిన్నటివరకూ 20వేలకు దిగువనే న

Read More

రెప్పపాటు సమయంలో రైలు కింద పడుతుండగా..

అహ్మదాబాద్: రైలు నుంచి జారిపడిన ఓ మహిళను రైల్వే మహిళా కానిస్టుల్ కాపాడింది. ఈ సంఘటన బుధవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కదులుతున్న రైల

Read More

డాక్టర్లకు రూ.1000 కోట్ల ఉచితాలు పంపిణీ చేసిన మైక్రోల్యాబ్స్ !

జ్వరానికి, తదితర నొప్పుల నివారణకు విరివిగా వాడే డోలో 650 మాత్రల తయారీ సంస్థ మైక్రోల్యాబ్స్ పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ తీవ్ర ఆరోపణలు చే

Read More

పెంపుడు కుక్కే ప్రాణం తీసింది

లక్నో: ఉత్తరప్రదేశ్​లో ఘోరం జరిగింది. ప్రేమగా పెంచుకున్న కుక్కే ఓ మహిళ ప్రాణం తీసింది. పిట్ బుల్ డాగ్​ దాడి చేయడంతో 82 ఏండ్ల పెద్దావిడ చనిపోయింది. లక్

Read More

పార్లమెంట్‌‌లో ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం కుదరదు

పార్లమెంట్ లో సభ్యులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఇక కుదరదు. అన్ పార్లమెంటరీ పదాలను వాడితే సభ్యులపై చర్యలు తప్పవు. లోక్ సభ, రాజ్యసభలో  అభ్యంతర

Read More

వరదలో ఏడుగురు గల్లంతు

వసైలో కొండచరియలు విరిగిపడ్డ చోట ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది రెస్క్యూ ముంబైలో నిలిచిన లోకల్​ ట్రైన్స్   ముంబై : మహారాష్ట్రలో కురుస్తున్న కు

Read More

వర్షాకాల సమావేశాలపై కసరత్తు

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దగ్గరపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. అన్ని పార్టీల కీలక నేతలతో ఈ నె

Read More