దేశం

యూరప్ టూర్కు రాహుల్ గాంధీ..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం యూరప్కు వెళ్లిన ఆయన ఆదివారం తిరిగి రానున్నారు. రాష్ట్రప

Read More

కుండపోత వర్షం... వరదల్లో చిక్కుకున్న జీపు 

కేరళలో భారీ వర్షాలు  కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కేరళలోని కన్నూర్ లో కుండపోత వ

Read More

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు

తమిళనాడులో అన్నాడీఎంకేలో ఆధిపత్య వివాదం కీలక మలుపుతిరిగింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిసామి పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసేసుకున్నారు .  సర్వసభ

Read More

అమర్నాథ్ యాత్రికులకు అండగా ఆర్మీ

ఆర్మీ, కేంద్ర భద్రతా బలగాలంటే సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలని మాత్రమే మనం అనుకుంటాం. కానీబలగాలంటే భద్రత మాత్రమే కాదు..ఇంకా చాలా ఉంది. ఈ మధ్యే జ

Read More

డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోడీ

జార్ఖండ్ లోని డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర

Read More

ముంబైలో వరుణుడి బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం అతలాకుతలమైంది. మంగళవా

Read More

దేశం విడిచిపోకుండా రాజపక్సను అడ్డుకుంటున్న జనం

కొలంబో : శ్రీలంక అధ్యక్షడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దేశం విడిచి పారిపోదామనుకున్న రాజపక్సకు ఎయిర్పోర్టులో చుక్కెదురైంది

Read More

బీజేపీపై రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుల్లో ఒకరి

Read More

ద్రౌపది ముర్ముకు మద్దతుపై త్వరలో శివసేన క్లారిటీ

ఉద్దవ్ థాక్రే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ముకు మద్దతు తెలపాలని నిర్ణయించారు. నిన్న పార్టీ ఎంపీలతో జరిగిన సమా

Read More

ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు మరో షాక్

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో నేతలు ఒక్కొక్కరు ఒక్కోదారి చూసు

Read More

విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా పైలట్ ప్రాజెక్ట్

విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ పైలట్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది. ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూ

Read More

జమ్మూ బేస్​ క్యాంప్  నుంచి అమర్​నాథ్​కు 4 వేల మంది

జమ్మూ: మూడు రోజుల విరామం తర్వాత అమర్​నాథ్​ యాత్ర మళ్లీ మొదలైంది. దీంతో జమ్మూ బేస్​ క్యాంపు నుంచి 4,026 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. భారీ వరదలు, ప్

Read More

కాళేశ్వరం భూనిర్వాసితుల కేసులో సర్కారుకు సుప్రీం ఆర్డర్

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చ

Read More