దేశం

బీజేపీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ భేటీ

ఢిల్లీ పర్యటిస్తున్న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్  షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రక్షణ శాఖ మంత్

Read More

5జీ స్పెక్ట్రమ్ కోసం అదానీ గ్రూప్ దరఖాస్తు ?

5జీ స్పెక్ట్రమ్ రేసులో  కోసం అదానీ గ్రూప్ ఉందా ? అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించగల 5జీ ఇంటర్నెట్, టెలికాం సేవల్లోకి ప్రవేశించాలని ఆ కంపెనీ య

Read More

అమర్ నాథ్ లో వరద బీభత్సం..16 కు చేరిన మృతులు

పహల్గాం/శ్రీనగర్: అమర్‌‌‌‌నాథ్ యాత్రలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురి

Read More

సమోసా తినండి..రూ. 51వేలు గెలుచుకోండి..

మీరు సమోసా ప్రియులా...మీకు సమోసా అంటే బాగా ఇష్టమా..అయితే ఓ అద్భుతమైన ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. సమోసా తింటే 51వేల ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం. ఎంటీ స

Read More

అసోంలో వర్ష బీభత్సం

అసోంను వరదలు వీడటం లేదు. వద్దంటే వానలు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు,

Read More

జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

జమ్మూ కశ్మీర్ అమర్నాథ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో అమర్నాథ్లో భారీ వరదలు సంభవించాయి. వేలాది మంది

Read More

మంత్రి వర్గ విస్తరణపై బీజేపీ, షిండే సుదీర్ఘ చర్చలు 

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్  షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ నడ్డాను కలవనున్నారు. మిత్రపక్షాలు కలిసి

Read More

దేశంలోని బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం పిలుపు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున దేశంలోని బీజేపీ ఎంపీలందరూ జూలై 16లోగా ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. జూలై 18వరకు ఢిల్లీలోనే ఉం

Read More

శ్రీలంక విమానాలకు ఫ్యూయెల్ అందజేసిన భారత్

న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్

Read More

భారత్ సంస్కృతి, సంప్రదాయాలంటే అబేకు ఎంతో ఇష్టం

న్యూఢిల్లీ: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేకు మన దేశం అంటే ఎనలేని అభిమానం. తాను ప్రధానిగా బాధ్యతలు చేట్టాక ఇండియాతో సన్నిహితంగా మెలిగారు. యూపీఏ హయాంలోనై

Read More

మహారాష్ట్రలో భారీ వర్షాలు..సీఎం ఇంటి చుట్టూ చేరిన నీరు

మహారాష్ట్రలో గత నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో కొట్టుకపోయారు. వర్షాల దాటికి 32 ఇళ్లు కూలిపోగ

Read More

అమర్నాథ్ లో వర్ష బీభత్సం..వరదలో చిక్కుకున్న భక్తులు

జమ్మూకాశ్మీర్ అమర్నాథ్ ఆలయం వద్ద కుంభవృష్టి కురుస్తోంది. కొండలపైనుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. దాదాపు 12 వేల మ

Read More

అసోంలో నీటమునిగిన వేలాది గ్రామాలు

అసోం ప్రజలను వరద కష్టాలు వీడటం లేదు. వేల గ్రామాలు ఇంకా నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు అక్కడ జనం అవస్థలు

Read More