దేశం
ఒడిశా సీఎం మద్దతు కోరిన ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల అధినేతలతో ఎన్డీఏ అభ్యర్థి ముర్ము సమావేశమవుతున్నారు.  
Read Moreసీఎం షిండేకు ఉద్ధవ్ ఠాక్రే సవాల్
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. వెంటనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. షిండే ముఖ్యమంత్రిగా బ
Read Moreషింజో అబే మృతిపై ప్రముఖుల సంతాపం..రేపు సంతాపదినం
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. ఉదయం ఆయనపై దుండగుడు కాల్పులు జరుపగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం సే
Read Moreవరదనీటిలో నిద్ర..ఇదేమి ఆనందమో..!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరదనీరు పొంగిపొర్లుతుండటంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడు
Read Moreముంబైలో 24 గంటల పాటు రెడ్ అలర్ట్
ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల పాటు ముంబైకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జుల
Read Moreపుకార్లు నమ్మొద్దు.. లాలూ ఆరోగ్యం మెరుగుపడుతుంది
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మెరుగుపడినట్లుగా ఆయన పెద్ద కుమార్తె, రాజ్యసభ ఎంపీ మిసా భారతి తెలిపారు. ఈ మేరకు ఆమె ట
Read Moreజార్ఖండ్ సీఎం ఇంటిపై ఈడీ దాడులు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో సహా ఆయన సన్నిహితుల ఇళ్ల పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. టెండర్ స్కామ్
Read Moreదేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,815 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 4,34,69,234కి చేరుకుంది. కరోనాత
Read More72 శాతం మార్కులతో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
చదువుకు వయసు అడ్డు కాదని ఒడిశాకు చెందిన 58 ఏళ్ల బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హర్ నిరూపించారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించిన పదో తరగతి ఫలితాల్ల
Read Moreసుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన
ఏక్నాథ్ షిండేతో కూడిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థ
Read Moreచిన్న వయస్సులో కారుణ్య నియామకం
ఛత్తీస్గఢ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల రాధిక అనే పసికందుకు రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చింది
Read Moreనదిలో కొట్టుకుపోయిన కారు.. మంది గల్లంతు
ఉత్తరాఖండ్ రాంనగర్ దగ్గర వరదల ఉదృతికి ధేలా నదిలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు దొరిక
Read Moreవరద ఉధృతికి నదిలో కొట్టుకుపోయిన కారు
ఉత్తరాఖండ్ రాంనగర్ దగ్గర వరద ఉధృతికి ధేలా నదిలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఒక బాలిక ప్రాణాలతో బయటపడింది.
Read More












