న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే శ్రీలంకకు చెందిన విమానాలకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీవోసీ) ఫ్యూయెల్ అందజేసింది. తమిళనాడులోని చెన్నై, త్రివేండ్రం, కొచ్చి ఎయిర్పోర్టులలో గడిచిన 15 రోజులలో 100 శ్రీలంక విమానాలకు రీఫ్యూయెల్ చేసినట్లు భారత్ పెట్రోలియం శుక్రవారం ప్రకటించింది. శీలంక విమానంలో ఫ్యూయెల్ నింపుతున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. ‘‘ఎక్కువదూరం ప్రయాణించే శ్రీలంక ఎయిర్లైన్స్కు ఫ్యూయెల్ అందజేయడంలో మద్దతును కొనసాగిస్తాం. రీ ఫ్యూయెలింగ్లో శ్రీలంక ఎయిర్లైన్స్తో పదేండ్లకు పైగా అనుబంధం ఉంది” అని భారత్ పెట్రోలియం పేర్కొంది.
శ్రీలంక విమానాలకు ఫ్యూయెల్ అందజేసిన భారత్
- దేశం
- July 9, 2022
లేటెస్ట్
- Weather update: నిప్పుల కొలిమి ..... తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
- రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
- Rathnam Movie Collections: విశాల్కే షాకిచ్చిన రత్నం కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా!
- HCLTech నికర లాభం రూ. 3,995 కోట్లు
- Gary Kirsten: ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చినవాడే పాకిస్థాన్ క్రికెట్ కోచ్
- నడియాడ్ మార్కట్ లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన రెండు కార్లు
- భూదందాలు, ఇసుక దందాలతో..బీఆర్ఎస్ నేతలు కోట్లు కొల్లగొట్టిన్రు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ
- పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుంది
- పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇవ్వలేదు: వివేక్ వెంకటస్వామి
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
Most Read News
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్.. మిర్యాలగూడలో ఫ్లెక్సీల కలకలం
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?