దేశం

పక్షుల కోసం ఆరు అంతస్థుల భవన నిర్మాణం

రాజస్థాన్ జైపూర్ లోని పింజరా పోల్ గోశాల నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు. పక్షుల కోసం బర్డ్ హౌజ్ నిర్మించారు. 6 అంతస్తుల చిన్నపాటి భవనాన్ని నిర్మించ

Read More

భవిష్యత్ కార్యాచరణపై రెబల్ ఎమ్మెల్యేల చర్చలు

మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చేట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు మరింత హీటెక్కుతున్నాయి. శివసేను నుంచి మరో మంత్రి షిండే వర్గంలో చేరిపోయార

Read More

దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు నమోదు

దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా.. దేశవ్య

Read More

ఎమర్జెన్సీ.. మాయని మచ్చ

మ్యూనిచ్ : ఇండియా చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చలా మిగిలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీ7 దేశాల సమిట్​లో పాల్గొనేందుకు ఆదివారం జర్మన

Read More

డుంగురిసాహికి చేరుకున్న కరెంట్​పోల్స్​, ట్రాన్స్​ఫార్మర్స్​

భువనేశ్వర్​: ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము పూర్వీకుల ఊరికి కరెంట్ వచ్చింది. ముర్ము పేరును ప్రకటించగానే.. జాతీయ మీడియా మొత్తం ఆమె పూర్వీకు

Read More

అల్లర్లకు కారణమెవరో కళ్లు లేనోళ్లకు కూడా తెలుసు

తీస్తా సెతల్వాద్‌ అరెస్టు దారుణం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్:  తీస్తా సెతల్వాద్  అరెస్టు దారుణమని సీపీఐ జాతీయ కార

Read More

40 మంది రెబల్స్ శవాలతో సమానం

శివసేనను కాదనుకొని ఏక్ నాథ్ షిండేతో చేతులు కలిపిన 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు శవాలతో సమానమని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.  &lsquo

Read More

బావిలో చిరుత.. హరప్పా టెక్నాలజీతో రెస్క్యూ

బావిలో పడిన చిరుతపులిని  హరప్పా మొహంజోదారో కాలం నాటి పురాతన సాంకేతికతను ఉపయోగించి అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎ

Read More

అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోంది

అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. టెక్నాలజీ, డ్రోన్లు, ఆన్ లైన్ ఇతర రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంద

Read More

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలి

రెబల్స్ పై చట్టపరమైన చర్యలు ప్రారంభించిన శివసేన మహారాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో త

Read More

హోటల్‌‌లో రెబల్ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది.  రెబల్ ఎమ్మెల్యేలకు నెలవుగా మారిన అస్సాంలోని గౌహతిలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ ప

Read More

షిండే గూటికి చేరిన మరో మంత్రి ఉదయ్ సమంత్

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే అసోంలోని గౌహత

Read More

ఇంటికి వస్తా.. టీ తాగుతా.. వరద బాధితుడికి సీఎం హామీ

ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ఓ వ్యక్తి వరద నీటిలో దిగాడు. సీఎంతో షేక్ హ్యాండ్ ఇవ్వాలనే తాపత్రయంలో నడుము లోతులో మునిగాడు. అక్కడున్న రెస్క

Read More