దేశం

బద్రీనాథ్‌ రోడ్డు మూసివేత.. చార్‌ధామ్‌ యాత్రకు ఆటంకం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్‌ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన

Read More

3 లోక్ సభ, 7 అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలివే

3 లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన  ఉప ఎన్నికలో మళ్లీ వైఎస్

Read More

సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్నుమూత

పాకిస్తాన్ జైలులో గూఢచారి అనే ముద్రతో 22 ఏళ్ల పాటు జైలు శిక్ష, చిత్రహింసలు అనుభవించి ఖైదీల దాడిలో మరణించిన సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ మరణ

Read More

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు షాక్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు గట్టి షాక్ తగిలింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేసిన భగవ

Read More

‘మహా’ సంక్షోభం.. రంగంలోకి ఉద్ధవ్ సతీమణి

మహారాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో తెర పడే సూచనలు కనిపించడంలేదు. గౌహతి హోటల్ లో ఉన్న రెబల్ ఎమ్మెల

Read More

మోడీ పాలనలో గరిష్టానికి ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: పీఎం మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతోంటే... వారిని మభ్య పెట్

Read More

ఎమర్జెన్సీ కాలాన్ని ఎన్నటికీ మరచిపోకూడదు

"24, 25ఏళ్ల యువతను నేను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ప్రశ్న చాలా గంభీరమైనది. కానీ దీనికి సమాధానాన్ని మాత్రం కచ్చితంగా ఆలోచించండి. మీ వయసులో ఉ

Read More

సాధారణ కుటుంబాల నుంచి వచ్చారు... రికార్డులు బద్దలు కొట్టారు

మన్ కీ బాత్ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులు అద్భుత విజయాలు సాధించారని క

Read More

సీఎం యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణించే హెలికాప్టర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారణాసి నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కిటికీని

Read More

అసోంలో వరద విలయం

అసోంపై వరుణుడు పగబట్టాడు. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వాగులు, వంకలు, నదులు ఉప్పొ

Read More

యాత్రకు సిద్ధమవుతున్న జగన్నాధ రథ చక్రాలు

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథ యాత్ర జూలై 1నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా

Read More

197 కోట్లకుపైగా టీకాల పంపిణీ

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా 15 వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసులు ఒక్కసారిగా 12 వేలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో

Read More

పుట్ పాత్ లే... ట్యూషన్ వేదికలుగా

ప్రస్తుత రోజుల్లో మనకి అవతలివాళ్లు ఏం ఇస్తారు.. ఏం చేస్తారు... అని అనే వాళ్లే గానీ.. మనం సమాజానికి ఎంత వరకు సాయపడుతున్నాం, ఏం చేస్తున్నాం అని ఆలోచించే

Read More