దేశం

జర్మనీలో మోడీకి ఘన స్వాగతం

న్యూఢిల్లీ: జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లిన పీఎం మోడీకి అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం

Read More

కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

​​​​​​ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడంలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్ తో షిండే చర్చలు జరిపినట్లు

Read More

కర్ణాటకలో గుడి పేరుతో వెబ్ సైట్లు

బెంగళూరు: గుడి పేరుతో దొంగ వెబ్​సైట్లు తయారుచేసి కోట్లు కొల్లగొట్టిన సంఘటన కర్నాటకలోని కలబుర్గిలో చోటుచేసుకుంది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఎనిమిది వెబ్​

Read More

శివసేన రెబెల్స్​కు అనర్హత నోటీసులు

పార్టీ లెజిస్లేటర్ల మీటింగ్​కు ఎందుకు రాలే?    27లోగా వివరణ ఇవ్వండి: డిప్యూటీ స్పీకర్  మా వర్గాన్ని ‘శివసేన బాలాసాహెబ్&rsq

Read More

బాల్ థాక్రే పేరు వాడితే కఠిన చర్యలు

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలని శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనారో

Read More

గుజరాత్ ఏటీఎస్ అదుపులో తీస్తా సెతల్వాడ్

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) శనివారం ముంబైలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకుంది. అక్కడి న

Read More

ఏక్నాథ్ ఏం చేయబోతున్నారు ?

ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత నోటీసులు జారీ చేశారు. మిగతా వారికి కూడా త్వరలోన

Read More

మా వెనుక బీజేపీ లేదు

16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ శనివారం అనర్హత నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ

Read More

చాక్లెట్ శాండ్ విచ్ చూసి ఆశ్చర్యపోయిన ఒమర్ అబ్దుల్లా

శాండ్ విచ్ ను తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. వివిధ రకాల్లో.. వివిధ ఆహార పదర్థాలను ఉపయోగించి వీటిని తయారు చేస్తుంటారు. నోరూరించే శాండ్ విచ్ లను చి

Read More

16 మంది రెబల్స్కు అనర్హత నోటీసులు

ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన జాతీయ కార్యనిర్వాహక కమిటీ భేటీ శనివారం మధ్యాహ్నం ముంబైలోని శివసేన భవన్ లో జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు త

Read More

సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాస

Read More

హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ రోడ్ షో

సిమ్లా:  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ లో విజయం తర్వాత ఆప్ హిమాచల్ ప్రదేశ్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆప్

Read More

కోల్‌‌కతా ఆసుపత్రిలో కలకలం

కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో కలకలం రేగింది. రోగి బిల్డింగ్ అంతస్తు చివరి అంచుపై కూర్చొన్నాడు. దిగడానికి ఇష్టపడకపోవడంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనన్న టెన

Read More