దేశం
ప్రశ్నిస్తే నోటీసులిస్తారా..?
మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏక్ నాథ్ షిండేతో పాటు ఆయన అనుచర ఎమ్మెల్యేలు 50మంది వరకూ అస్సాంల
Read Moreవరదలకు ఏకంగా పోలీస్ స్టేషనే కొట్టుకపోయింది
అసోం: జనమంతా చూస్తుండగానే ఓ పోలీస్ స్టేషన్ వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలోని నల్బరీ జిల
Read Moreఆనంద్ మహీంద్రాను క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన ట్వీట్ లతో యువతలో స్పూర్తి న
Read Moreరాష్ట్రపతి విందుకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉత్తమ్ ట్విట్టర్ లో పంచుకున్న
Read Moreరెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ
గౌహతిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే లేఖ రాశారు. ముంబైకి తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని ఉద్ధవ్ అ లేఖలో కోర
Read Moreవరదల్లో తిరుగుతున్న అసోం సీఎం
అసోంలొ నాగవ్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Moreబర్త్ డే పార్టీ డబ్బుల విషయంలో గొడవ.. విద్యార్థి మృతి
బర్త్ డే పార్టీకి డబ్బుల విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. గొడవలో ఆ ఇద్దరు రెండో అంతస్తుపై నుంచి కిందపడడంతో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ
Read Moreమహమ్మద్ జుబేర్ కు 4 రోజుల రిమాండ్
న్యూఢిల్లీ : ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహమ్మద్ జుబేర్ కు ఢిల్లీ పోలీసులు 4 ర
Read Moreఅరేబియా సముద్రంపై ONGC హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్
ముంబై : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్ జీసీ)కి చెందిన హెలికాఫ్టర్ ముంబైలోని అరేబియా సముద్రంపై అత్యవసరంగా దిగింది. అందులో ఆర
Read Moreత్వరలోనే ముంబయికి ఏక్ నాథ్ షిండే
తామే అసలైన శివసేన వారసులమని.. శివసేన ఎప్పటికీ మాదేనని రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెం
Read Moreహస్తినకు మారిన ‘మహా’ రాజకీయం
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. క్షణక్షణానికి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. శివసేన రెబల్స్ గ్రూపు ప్రభుత్వం ఏర్పాటుకు పా
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ఇక గుడ్ బై
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే.. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు. వీటిపై జూలై 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Read Moreపారిశ్రామిక దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
పారిశ్రామిక దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. పల్లోంజీ మిస్త్రీ నేతృ
Read More












