దేశం

విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ లగేజీపై లిమిట్స్: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాక్!

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ఇకపై లగేజీ విషయంలోనూ కఠినంగా రూల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు మనం విమానాల్లో ప్రయాణించే వారిపై మాత్

Read More

బెంగళూరులో వీధికుక్కలు భీభత్సం: ముఖంపై కరిచి, రేబిస్ వ్యాధితో 4 ఏళ్ల చిన్నారి మృతి..

గత కొద్దిరోజుల క్రితం సుప్రీం కోర్ట్  వీధికుక్కలపై కీలక తీర్పు వెల్లడించాక అటు ప్రజల్లో, ఇటు సోషల్ మీడియాలో దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. అయ

Read More

25 మంది ఉద్యోగులను తీసేసిన రోజు గుర్తుకొస్తే ఏడుపొస్తుంది : ఓ కంపెనీ CEO ఎమోషనల్ వార్డ్స్

టెక్ రంగంలో ఉద్యోగాల నియామకాల కంటే తొలగింపులే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోన లాక్ డౌన్ తరువాత చిన్న, పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా  ఉద

Read More

పూణే రెస్టారెంట్ వింత ఆలోచన: ఫుడ్ వేస్ట్ చేస్తే ఏం చేస్తారంటే.. ఆన్‌లైన్‌లో రచ్చ..

ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్ వెళ్ళినపుడు మనకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తాం, ఒకోసారి తినాలనిపించిన లేదా టేస్ట్ చేయాలనుకున్న ఫుడ్ ఆర్డర్ చేస్తాం... మనం ఆర

Read More

ఉపరాష్ట్రపతి ఎన్నిక: బి సుదర్శన్ రెడ్డి vs సీపీ రాధాకృష్ణన్.. చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్

ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఖాయమైంది. ఎన్నిక షురూ అయ్యింది. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని బరిలోకి దించటంతో.. 2025, సెప్టెంబర్ 9వ తేదీన పో

Read More

Gold: ఒడిశాలో బయటపడ్డ 20 వేల కేజీల గోల్డ్ రిజర్వ్స్.. అక్కడ భూమి బంగారమే..

Odisha Gold Reserves: గడచిన కొంత కాలంగా బంగారానికి పెరుగుతున్న నిరంతర డిమాండ్ కారణంగా రేట్లు ఆకాశానికి చేరుకున్నాయి. తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఇప్

Read More

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా సుదర్శన్ రెడ్డి : తెలంగాణ వ్యక్తిని బరిలోకి దించిన పార్టీలు

ఉప రాష్ట్రపతికి పోటీ ఖాయం అయ్యింది. ఏకగ్రీవం కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించిన క

Read More

తెలంగాణకు 3 లక్షల టన్నుల యూరియా రావాలి.. కేంద్రం వివక్ష చూపుతోంది: కాంగ్రెస్ ఎంపీలు

యూరియా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీలు. మంగళవారం (ఆగస్టు 19) పార్లమెంటు ఆవరణలో యూరియా కొరతపై

Read More

ఆర్మీ సైనికుడిని కొట్టిన టోల్ ప్లాజా సిబ్బంది : రూ.20 లక్షల జరిమానా విధించిన NHAI..

ఒక సైనికుడిని టోల్ సిబ్బంది కొట్టడంతో టోల్ ప్లాజాపై రూ. 20 లక్షల జరిమానా విధించారు. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని భూని టోల్ ప్లాజాలో ఒక ఆర్మీ ఉద్యోగి

Read More

AIతో కొత్త ఉద్యోగాలు ఒక బూటకపు హామీ.. అసలు మ్యాటర్ చెప్పిన గూగుల్ ఎగ్జిక్యూటివ్..!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళుతున్న నూతన సాంకేతికత. దీని పురోగతి మానవాళి జీవితాలను ఎంత సులభతరం చేస్తుందో.. అంతే ప్రమ

Read More

ఓటు చోరీకి ‘సర్’ ఓ కొత్త ఆయుధం.. ఒక వ్యక్తికి ఒకే ఓటు సూత్రంతో అడ్డుకుంటం: రాహుల్ గాంధీ

పాట్నా: బిహార్‌‌లో నిర్వహించిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అనేది ఓటు చోరీకి కొత్త ఆయుధమని కాంగ్రెస్ అగ్రన

Read More

ఇండియా కూటమి నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి.. పోటీలో నిలబెట్టనున్న కూటమి నేతలు

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తన అభ్యర్థిని నిలబెట్టనుంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కూటమి నేతలు.. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ &

Read More

గణేశ్‌‌ మండపానికి రూ.474 కోట్ల బీమా

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని ఓ గణేశ్‌‌ మండపానికి నిర్వహకులు అక్షరాల రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్‌‌ చేయించారు. సిటీలోని కింగ్‌&z

Read More