దేశం
రాముడు అయోధ్యని మార్చాడు.. కానీ, ఇప్పుడు అక్కడ స్కామ్
గత రెండు నెలల క్రితం ప్రారంభమైన అయోధ్య రామమంధిరం ఇప్పుడు గొప్ప పర్యటక ప్రాంతంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆ ప్రదేశంలో స్థానికుల పూర్వికులు
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవిత బెయిల్ పిటిషన్ వాయిదా
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణకు రౌస్ అవెన్యూ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. తెరపైకి ఆప్ అతిషి, సౌరబ్ పేర్లు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. సీఎం కేజ్రీవాల్ విచారణ తర్వాత.. ఊహించని పేర్లను కోర్టులో వెల్లడించింది ఈడీ. కేజ్రీవాల్ విచారణ సమయంలో చెప్పిన కొ
Read Moreరూ. 3500 కోట్ల ఐటీ నోటీసులు.. కాంగ్రెస్ కు బిగ్ రిలీఫ్
కాంగ్రెస్ కు భారీ ఊరట లభించింది. కాంగ్రెస్కు రూ.3500 కోట్ల పన్ను నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే
Read Moreపెళ్లి వద్దన్న ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. పెళ్లి వద్దన్న ప్రియురాలిని అతి కిరాతకంగా 15 సార్లు కత్తితో పొడిచి చంపాడు ఓ ప్రియుడు. తర్వాత పోలీస్ స్టేషన్ కు
Read Moreసీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది
Read Moreతెలంగాణ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ సమావేశం
ఢిల్లీలో ఏఐసీసీ(A ICC) చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి సోనియాగాంధీతో పా
Read Moreటీ రూ.15, బిర్యానీ రూ. 150..అభ్యర్థులకు రేట్ ఫిక్స్ చేసిన ఈసీ
లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం ఫిక్స్ చేసింది. ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనే వారికి అందించే చా
Read Moreబీజేపీ అంటే.. భ్రష్ట్ జనతా పార్టీ : ఉద్ధవ్ థాక్రే
ఎలక్టోరల్ బాండ్ల స్కాంతో బీజేపీ అత్యంత అవినీతి పార్టీగా అవతరించిందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని, ఇప్పుడ
Read Moreబీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి: ఖర్గే
ఆర్ఎస్ఎస్, బీజేపీ విషంలాంటివని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతిపక్ష పార్టీలను, నేతలను బెదిరించేందుకు ప్రధాని మోదీ కేంద్ర సంస్థల
Read Moreమందు ప్రియులకు షాక్ : మద్యం ధరలు భారీగా పెంచిన మూడు రాష్ట్రాలు
దేశ వ్యాప్తంగా కొత్త మద్యం పాలసీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను ఫాలో అవుతున్న రాష్ట్రాల్లో ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు మాత్
Read Moreగుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ వంట గ్యాస్ ధరలు.. కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి రోజే ధరలను స్ప
Read Moreరూ.1,745 కోట్లు చెల్లించండి... కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్(ఐటీ శాఖ) మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1745 కోట్లకు ఐటీ శాఖ డిమాండ్ నోటీ
Read More