దేశం
అంతరిక్ష యుద్ధం : నాసా శాటిలైట్ కు. 10 మీటర్ల దూరంలో దూసుకెళ్లిన రష్యా ఉపగ్రహం
అమెరికా, రష్యా అంటే ఉప్పూ నిప్పుగా ఉంటాయి.. అది భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ అనటానికి లేటెస్ట్ గా జరిగిన ఓ ఘటనే నిదర్శనం.. అంతరిక్షంలో అమెరికా నాసాకు
Read Moreమోదీకి దమ్ముంటే .. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడాలి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మోదీ ఎన్డీయే వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయ
Read Moreఎలక్టోరల్ బాండ్ల వివరాలు చెప్పలేం.. అది చట్ట విరుద్దం : ఎస్బీఐ
ఎలక్టోరల్ బాండ్లతో ఏ పార్టీకి ఎన్ని విరాలలు ఇచ్చారో చెప్పాలని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఓ వ్యక్తి ఎస్బీఐను కొరాడు. ఇందుకు ఎస్బీఐ బ్యాంకు స్పంద
Read MoreSri Rama Navami Special: రామయ్య అనుగ్రహం కోసం...శ్రీరామనవమి రోజు ఇలా చేయండి..
ఏక పత్నీ వ్రతుడు.. దశరథ తనయుడు .. ధర్మ వాక్ పరిపాలకుడు.. పరిపాలనా మార్గదర్శకుడు.. భగవాన్ శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం భక్తులు పూజలు చేస్తుంటారు
Read Moreట్రాన్స్జెండర్ల డబ్బులు వసూళ్లపై పోలీసుల నిషేధం
ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాన్స్జెండర్లు గుమిగూడడం, నగరంలోని ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడంపై పూణే పోలీసులు నిషేధం విధించారు. ఈ
Read Moreఈడీ బెదిరింపులతోనే రాజ్కుమార్ ఆనంద్ రాజీనామా : అతిషి
ఢిల్లీ మంత్రి, AAP నాయకురాలు అతిషి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. ఈడీతో బెదిరించి మా నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఈ మేర
Read Moreఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం హస్తినలో AICC ముఖ్య నేతలతో భేటీకానున్నారు రేవంత్. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ సీ
Read Moreఐ ఫోన్లకు సైబర్ ఎటాక్ ముప్పు : అలర్ట్ చేసిన యాపిల్
మీరు ఐ ఫోన్ యూజర్లా.. అయితే కచ్చితంగా అప్రమత్తంగా ఉండండి.. ఈ మేం చెబుతున్నది కాదు.. యాపిల్ కంపెనీ మెయిల్ ద్వారా అలర్ట్ చేస్తుంది. యాపిల్ ఐఫోన్లలో స్పై
Read Moreరంజాన్ రోజూ స్కూల్ పెట్టారు.. బస్సు బోల్తా పడి ఐదుగురు పిల్లలు మృతి
హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. నార్నాల్లో ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఉదయం పాఠశాల బస్సు బోల్తా పడింది ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి
Read MoreCyber Crime : బెంగళూరు మహిళా లాయర్.. 36 గంటల డిజిటల్ అరెస్ట్.. షాక్ అయిన దేశం
సైబర్ క్రైం.. డిజిటల్ క్రైం.. రోజు రోజుకు కొత్త కొత్తగా పుట్టుకొస్తుంది.. దేశంలో ఫస్ట్ టైం.. బెంగళూరుకు చెందిన ఓ మహిళా లాయర్.. 36 గంటలు.. అంటే ఒకటిన్న
Read Moreబీజేపీ జుమ్లా పార్టీ.. ఈ సారి 200 సీట్లు కూడా రావు: కేసీ వేణుగోపాల్
కేరళ: సౌత్ ఇండియాపై ప్రధాని నరేంద్ర మోదీ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కేరళకు వచ్చినప్పుడు కే
Read Moreజామా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు
దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు నమాజ్ చేసేందుకు ప
Read Moreదేశంలో ఢిల్లీ జేఎన్యూకు టాప్ ర్యాంక్
వరల్డ్ టాప్ 25 బెస్ట్ వర్సిటీల్లో ఐఐఎం అహ్మదాబాద్ బెంగళూరు, కోల్కతా ఐఐఎంలకు టాప్ 50లో చోటు క్యూఎస్ వరల్డ్ టాప్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్
Read More