దేశం

కిలో స్వీట్ల ధర రూ.20 కు తక్కువే

జీవితంలో ఎప్పుడూ గడిచిపోయిన రోజులే బాగున్నాయి అనిపిస్తాయి. ఆ సమయంలో అది ఎలాంటి పరిస్థితి అయినా సరే.. అది ప్రస్తుతమున్న సందర్భం కన్నా తక్కువేనని చాలాసా

Read More

కారు సన్‌రూఫ్‌ నుంచి వాటర్ లీక్..ఓనర్ షాక్

మహీంద్రా పాపులర్‌ ఎస్‌యూవీ (స్కార్పియో) వాహనం ఓ యూజర్ కు అనూహ్యమైన అనుభవానికి గురిచేసింది. మహీంద్రా సన్‌రూఫ్‌ కారు నుంచి వాటర్&zwn

Read More

Liquor Scam: సుప్రీంకోర్టులో సిసోడియాకు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చుక్కెదురైంది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ

Read More

నోయిడాలో దారుణం.. రిక్షా పేలి ఒకరు మృతి

పటాకులు తీసుకెళ్తున్న ఈ-రిక్షా పేలి ఒకరు మృతి చెందిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నో

Read More

పబ్లిక్ మీకున్న..10 సమస్యల్ని చెప్పండి: మోడీ

దేశ పౌరుల జీవితాలను మార్చడంలో సాంకేతికత చాలా అవసరం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ యూజ్ టెక్నాలజీ అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబ

Read More

నాలుగు నెలల బిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే

మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే మరోసారి వార్తల్లో నిలిచారు. తన నాలుగు నెలల బిడ్డతో ముంబైలోని మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. అ

Read More

ఆస్పత్రిలో చేరిన మోడీ సోదరుడు

ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా &n

Read More

ఢిల్లీలో అమిత్ షాతో తెలంగాణ బీజేపీ లీడర్లు భేటీ

కేంద్ర మంత్రి అమిత్ షాతో రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు . బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్

Read More

ఢిల్లీలో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించిన సర్కార్

ఢిల్లీ కాలుష్యం కోరల్లో నలిగిపోతోంది. నగరాన్ని గాలి కాలుష్యం నుంచి బయటపడేయటానికి అక్కడి ప్రభుత్వం చర్య చేపడుతోంది. అందులో భాగంగా ఈ ఆటోలను ప్రోత్సహించడ

Read More

మెడల ఉల్లిగడ్డ దండలతో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలతో విధాన సభకు వచ్చారు. అధికారులు తలపై ఉల్లిగడ్డల బుట్లను పెట్

Read More

కాశ్మీరీ పండిట్​ను చంపిన టెర్రరిస్ట్​ హతం

శ్రీనగర్: కాశ్మీరీ పండిట్ ను చంపిన టెర్రరిస్టును భద్రతా బలగాలు ఇయ్యాల ఎన్​కౌంటర్​లో కాల్చిచంపాయి. హతమైన టెర్రరిస్ట్​ పుల్వామాకు చెందిన అకిబ్​ముస్తాక్​

Read More

రెండు నెలల్లో 30 పులులు ఖతం

ఈ ఏడాదిలో గడిచిన రెండు నెలల్లోనే దేశంలో దాదాపు 30 పులులు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  జనవరి -మార్చి మధ్య పులుల మరణాలు సాధారణంగా పెరుగుతాయ

Read More

లగ్జరీ బస్సులో చెలరేగిన మంటలు

చెన్నైలోని మధురాంతకం సమీపంలో తెల్లవారుజామున లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. చెంగల్&zw

Read More